అమరావతి: అనాథ మృతదేహాన్ని తన భుజాలపై మోసుకెళ్లి నెటిజన్లతోపాటు ఉన్నతాధికారులు, ప్రముఖుల నుంచి ప్రశంసలందుకున్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్సై శిరీషను ఏపీ డీజీపీ గౌతమ్ అభినందించారు. శుక్రవారం అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శిరీషకు డిస్క్ అవార్డును అందజేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pWoaMw
అనాథ శవాన్ని మోసుకెళ్లిన ఎస్ఐ శిరీషకు డిస్క్ అవార్డ్, ప్రశంసా పత్రం: డీజీపీ అభినందనలు
Related Posts:
కోడెల కూతురికి ఊరట..! ఆ కేసులో అరెస్ట్ చేయొద్దంటూ కోర్ట్ ఆదేశాలు..!!అమరావతి/హైదరాబాద్ : అనుగాని చోట అదికులం అని విర్రవీగితే ఏమౌతుందే ఏపి రాజకీయాల్లో కోడెల కుటుంబమే ఉదాహరణ. ఏపీ మాజీ స్పీకర్, రాజకీయ దురంధరుడు కోడెల శి… Read More
బీజేపీని చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు.. అందుకే దాడులు..!హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ బలపడుతుంటే.. టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అందుకే బీజేపీ కార్యకర్తలపై దా… Read More
చంద్రబాబుతో దూరం సాధ్యమేనా : బాబు రహస్య చిట్టా విప్పుతారా: సుజనా...రమేష్ బీజేపీలో ఉండగలరా.టీడీపీలో అధినేత చంద్రబాబు..ఆయన తనయుడు లోకేశ్ తరువాత రెండు స్థానాలు ఆ ఇద్దరివే. టీడీపీ అధినేతతో వ్యక్తిగతంగా..ఆర్దికంగా..రాజకీయంగా వారి బంధం … Read More
బెంగళూరు స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ హుష్ కాకి, సిద్దరామయ్య ఆశల మీద నీళ్లు: ప్రజల విజయం, బీజేపీ !బెంగళూరు: బెంగళూరు నగరంలోని చాలుక్య సర్కిల్ నుంచి బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిలోని హెబ్బాళ ఎస్టీమ్ మాల్ వరకు స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ పనులకు కర్ణా… Read More
జేడీయూకు డిప్యూటీ స్పీకర్ పదవి? వైసీపీని బీజేపీ పక్కనబెట్టిందా?ఢిల్లీ : లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీకి కేటాయిస్తారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. భాగస్వామ్య పక్షాలకు కాకుండా ఇతర పార్టీలకు ఆ పదవి ఇవ్వా… Read More
0 comments:
Post a Comment