అమరావతి: అనాథ మృతదేహాన్ని తన భుజాలపై మోసుకెళ్లి నెటిజన్లతోపాటు ఉన్నతాధికారులు, ప్రముఖుల నుంచి ప్రశంసలందుకున్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్సై శిరీషను ఏపీ డీజీపీ గౌతమ్ అభినందించారు. శుక్రవారం అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శిరీషకు డిస్క్ అవార్డును అందజేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pWoaMw
Friday, February 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment