Tuesday, February 16, 2021

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో సింగిల్ నామినేషన్ లపై ఎస్ఈసి ఫోకస్ .. నివేదికలు పంపాలని కలెక్టర్లకు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న సమయంలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఒకపక్క పంచాయితీలతోపాటుగా, మరోపక్క మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రాజకీయం వేడెక్కింది. ఏపీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో , నోటిఫికేషన్ విడుదలైన మున్సిపాలిటీలలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని సింగిల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3df3H2a

Related Posts:

0 comments:

Post a Comment