న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్గా తనను అర్ధాంతరంగా తొలగించడం పట్ల కిరణ్ బేడి స్పందించారు. తనకు జీవితకాలం అనుభవం వచ్చిందని వ్యాఖ్యానించారు. పుదుచ్చేరికి లెప్టినెంట్ గవర్నర్గా పనిచేస్తానని తాను ఊహించలేదని, అలాంటి అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుల మేరకు కిరణ్ బేడి ఉద్వాసనకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OMYYun
ఉద్వాసనపై స్పందించిన కిరణ్ బేడి: అనుభవం వచ్చిందంటూ: బీజేపీ ఏజెంట్గా: టీమ్ రాజ్నివాస్
Related Posts:
ఏపీ నాశనానికే 3 రాజధానులన్న కాల్వ ... అమరావతి, విశాఖలను డౌన్ గ్రేడ్ చేస్తున్నారన్న అశోక్ గజపతి రాజుఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై టిడిపి సీనియర్ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు . రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు మూడు రా… Read More
విశాఖలో మరో ప్రమాదం.. షిప్పింగ్ హార్డర్లో చెలరేగిన మంటలు, భారీగా ఆస్తినష్టం...విశాఖపట్టణంలో మరో ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ చేపలబోటులో మంటలు చెలరేగాయి. సముద్రంలోనే ఆ బోటు తగలబడింది. ప్రమాదం జరిగ… Read More
జగన్, కేసీఆర్ కు కేంద్రం లేఖలు- ప్రాజెక్టులపై సమన్వయం లోపించిందని అక్షింతలుఏపీ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుకు సంబంధించి పలు వివాదాలు తలెత్తాయి. వీటిలో కొన్నింటిని ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చల ద్వ… Read More
చైనా కిరికిరితో దెప్సాంగ్ లో హైటెన్షన్ - డ్రాగన్ ఆర్మీతో కీలక చర్చలు - ఐఏఎఫ్ యుద్ధ సన్నద్ధత..భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయ నుంచి వెనక్కి వెళ్లినట్లే వెళ్లిన డ్రాగ… Read More
సీఎం జగన్ పనితీరుతో త్వరలోనే ప్రధమస్థానంలో నిలుస్తారు : వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పనితీరుకు ఓ సర్వే కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులల… Read More
0 comments:
Post a Comment