భారత యువ షూటర్ యశస్విని సింగ్ దేశ్వాల్ ఇప్పుడు తన గురిని టోక్యో ఒలింపిక్స్పై పెట్టారు. 2019లో బ్రెజిల్లోని రియోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆమె బంగారు పతకం సాధించి, అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ ప్రదర్శనతోనే ఆమె టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ఇదివరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39zRHVg
Thursday, January 14, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment