కొత్త ఏడాది తొలివారంలోనే పెళ్లి చేసుకుని.. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ఆరంభించిన ఓ యువకుడు అనూహ్య రీతిలో శోభనం రాత్రి నాడే తనువు చాలించాడు. ఇంట్లో శోభనానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఇప్పుడే వస్తానంటూ బయటికెళ్లిన అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్గొండ జిల్లాలో విషాదం నిందిపన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బైక్ వెనుక కూర్చొని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35EuVKY
శోభనం రాత్రే వరుడి ఆత్మహత్య -మేనమామ కూతురుతో ఇటీవలే పెళ్లి -నల్గొండ జిల్లాలో విషాదం
Related Posts:
విశాఖకు బీచ్ తెచ్చింది, సబ్ మెరైన్ తెచ్చింది చంద్రబాబే.. విజయసాయి విసుర్లుప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. తన పాలనలో విశాఖకు ఏమీ చేయలేదు అని ధ్వజమెత్తారు. విశాఖ కంటకుడు చంద్రబాబ… Read More
jewellery: నటికి సినిమా చూపించిన శివకామి, మంచిరోజు చూసి ఛాప దిండు సర్దేసింది, గోవిందా గోవింద !చెన్నై/మదురై: నటి ఇంట్లో కొంతకాలం నమ్మకంగా ఉంటున్న నర్సు వాళ్లను నిలువునా ముంచేసింది. వృద్దురాలు అయిన తన తల్లికి సపర్యలు చెయ్యడానికి ఆ నటి ఇంట్లో నర్స… Read More
ఏపీలో స్ధానిక ఎన్నికల షెడ్యూల్ ప్రచారం- ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ క్లారిటీ..ఏపీలో కరోనాతో వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను ఈ నెలలో నిర్వహించేందుుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నట్లు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి… Read More
Andhra Pradesh:ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి అగ్రస్థానం.. తెలంగాణ ర్యాంకు ఎంతంటే?న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఆంధ్రప్రదేశ్కు ఈ వార్త ఊరటే అవుతుంది. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ రాష్ట్ర వ్యాపార సంస్కరణ కార్యాచరణ… Read More
అనంతపురంలో ఇష్టరాజ్యంగా కరోనా పరీక్షలు- రెండు డయాగ్నస్టిక్ సెంటర్ల మూత...అనంతపురం : కరోనా మహమ్మారి ప్రభావం మొదలైన తర్వాత ప్రభుత్వమే కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. సమస్య తీవ్రత ఎంత ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్లక తప్పేది … Read More
0 comments:
Post a Comment