ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినా రెండు రోజుల నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొంటున్నారు. దీంతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని గతంలో ప్రభుత్వం హైకర్టుకు తెలిపింది. దీంతో కరోనా వ్యాక్సినేషన్ షెడ్యూల్పై మరిన్ని వివరాలు కావాలని హైకోర్టు కోరింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bPXitq
తేలని ఏపీ పంచాయతీ పోరు- వ్యాక్సినేషన్ వివరాలు కోరిన హైకోర్టు- అది తేలితేనే
Related Posts:
జేసీ దివాకర్రెడ్డిపై పోలీసుల ఫిర్యాదు . బూట్ల వ్యాఖ్యలపై కేసు నమోదు...మాజీ ఎంపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల తీరుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు అయింది. జేసీ వ్యాఖ్యలపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన అనం… Read More
అమరావతిలో ఎడ్యుకేషనల్ హబ్... ఒప్పందాల ప్రకారమే రైతులకు భూములు ..బోత్సఅన్ని ప్రాంతాలను సమాన అభివృద్ది పరచాలన్నదే... ప్రభుత్వ అభిమతమని మంత్రి బొత్స సత్యనారయణ స్పష్టం చేశారు. అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేస్తా… Read More
jharkhand exit poll: అంచనాలు తప్పట, బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందట, సీఎం రఘుబర్ దాస్జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ చతికిలబడిందని ఎగ్జిట్ పోల్స్ కోడై కూస్తున్నాయి. కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టబోతుందని ఢంకా బజాయించి చెప్తు… Read More
YS Jagan: రాజధాని రైతుల మెరుపు ముట్టడి: సచివాలయం వద్ద బైఠాయింపు, జగన్ బ్యానర్ల చించివేత..!అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు సభలో చేసిన ప్రకటనకు నిరసనగా రాజధాని ప్రాం… Read More
జొమాటో, డోమినోస్ సర్వీసులు రద్దు.. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో తొమ్మిదికి పెరిగిన మరణాలుపౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో హింస తీవ్రస్థాయికి చేరింది. శుక్రవారం ఒక్కరోజే ఆరుగురు చనిపోయారు. దీంతో ఆందోళనల్లో… Read More
0 comments:
Post a Comment