ఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహాల విధ్వంసాలపై విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నిప్పులు చెరిగారు. తాజాగా రాముడి శిరస్సు తొలగించిన రామతీర్ధంలో పర్యటించిన చంద్రబాబు ఘటనకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా మతసామరస్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. మరో ఘటన జరిగితే ఖబడ్డార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aZ7CPl
మరో ఘటన జరిగితే ఖబడ్డార్-రామతీర్ధంలో చంద్రబాబు వార్నింగ్- ఛైర్మన్గా అశోక్ తొలగింపు
Related Posts:
ఢిల్లీ.. మళ్లీ మాదే: సీఎం కేజ్రీవాల్ ధీమా.. సిగిల్ లైన్ స్ట్రాటజీని ప్రకటించిన ఆప్ కన్వీనర్ఢిల్లీ అసెంబ్లీకి సోమవారం ఎన్నికల నగారా మోగింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈనెల 14న వెలువడ… Read More
విజయమ్మ..షర్మిళకు కోర్టు సమన్లు..! కొండా సురేఖ..మురళీ సైతం : అదే రోజు జగన్ అక్కడకు ..!వైసీపీ గౌరవాధ్యక్షురాలు..ముఖ్యమంత్రి తల్లి విజయమ్మ..సోదరి షర్మిళ కు కోర్టు సమన్లు జారీ అయినట్లు సమాచారం. 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పరకాలలో ముందస… Read More
చాలా పెద్ద ప్లానే ఉందన్నమంచు లక్ష్మీ.. బీజేపీలో మోహన్ బాబు ఫ్యామిలీ చేరికపై వివరణ..టాలీవుడ్ నట దిగ్గజాల్లో ఒకరిగా పేరుపొందిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీతో కలిసి సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాం… Read More
లీటర్ పెట్రోల్పై 15, డీజిల్పై 17 పైసలు, వరుసగా ఐదోరోజు పెరిగిన పెట్రోల్ ధరలుపెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఐదో రోజు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 15 పైసలు, డీజిల్పై 17 పైసలు పెంచుతున్నట్టు చమురుసంస్థలు సోమవారం ప్రకటించాయి. ఇరాన్ … Read More
Today Gold price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, రూ. 41వేల పైకి..న్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి… Read More
0 comments:
Post a Comment