ఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహాల విధ్వంసాలపై విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నిప్పులు చెరిగారు. తాజాగా రాముడి శిరస్సు తొలగించిన రామతీర్ధంలో పర్యటించిన చంద్రబాబు ఘటనకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా మతసామరస్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. మరో ఘటన జరిగితే ఖబడ్డార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aZ7CPl
మరో ఘటన జరిగితే ఖబడ్డార్-రామతీర్ధంలో చంద్రబాబు వార్నింగ్- ఛైర్మన్గా అశోక్ తొలగింపు
Related Posts:
ఇసుక సమస్యను కూడ పరిష్కరించలేని వారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేస్తారు...?ఇసుక కొరతపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతిపక్ష టీడీపీ మాటల యుద్దం మరింత ఉదృతం చేసింది. ఈ నేపథ్యంలోనే కనీసం ఇసుక సమస్యను కూడ పరిష్కరించలేని ప… Read More
ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా.. నో టెన్షన్.. జీహెచ్ఎంసీ సిబ్బంది వస్తున్నారుగా..!హైదరాబాద్ : ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా? నిరుపయోగంగా పడి ఉన్న ఐటమ్స్ బయట పడేయటానికి ఇబ్బందులు పడుతున్నారా? ఇప్పుడు అలాంటి టెన్షన్ ఏమీ లేదంటున్న… Read More
కర్ణాటక మాజీ స్పీకర్ కాళ్లు మొక్కిన పవన్ కల్యాణ్: ఆయన ఓ జూనియర్ భగత్ సింగ్..!బెంగళూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కాళ్లు మొక్కారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. కర్ణాటక, ఆంధ్ర … Read More
మార్కెట్లో మరో 50:50 బిస్కట్ వస్తుందా... ? మహా సంక్షోభంపై అసదుద్దిన్ సెటైర్లుమహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, బీజేపీల వైఖరితో ప్రభుత్వ ఏర్పాటుకు జాప్యం జరుగుతున్న తీరుపై ఎంపీ ,ఎమ్ఐఎం అధినేత అసదుద్దిన్ తీవ్రంగా విమర్శించా… Read More
పవన్ కళ్యాన్ లాంగ్ మార్చ్ ప్రారంభం: టీడీపీ నుండి హాజరైన అచ్చెన్నాయుడు: గంటా ఎక్కడ..!ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ప్రారంభించారు. విశాఖ చేరుకున్న పవన్ నేరుగా మద్దిలపాలెంలోని తె… Read More
0 comments:
Post a Comment