ఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహాల విధ్వంసాలపై విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నిప్పులు చెరిగారు. తాజాగా రాముడి శిరస్సు తొలగించిన రామతీర్ధంలో పర్యటించిన చంద్రబాబు ఘటనకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా మతసామరస్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. మరో ఘటన జరిగితే ఖబడ్డార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aZ7CPl
మరో ఘటన జరిగితే ఖబడ్డార్-రామతీర్ధంలో చంద్రబాబు వార్నింగ్- ఛైర్మన్గా అశోక్ తొలగింపు
Related Posts:
చైనాతో యుద్ధం వస్తే ఇండియాకు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా : వైట్ హౌస్ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలుభారత్ చైనా మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి అమెరికా మిలిటరీ భారత్ కు మద్దతుగా, బలంగా నిలుస్తుందని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశ… Read More
కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ టాప్.. మోదీ వైఫల్యంతో ఇది తథ్యమంటూ శివసేన ఫైర్..‘‘అంతపెద్ద మహాభారత యుద్ధమైనా 18 రోజుల్లో ముగిసింది. మన ప్రధాని మోదీగారేమో కరోనాపై యుద్ధాన్ని 21 రోజుల్లోనే గెలుస్తామని చెప్పారు. కానీ నేటికి 110 రోజుల… Read More
రాష్ట్రంలో ఆ మాట వినిపించకుండా చెయ్యండి ... ఇసుకపై సమీక్షలో సీఎం జగన్ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు స్పందన కార్యక్రమం పై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వర్షాకాలం కావడంతో ఇసుక విషయంలో ఆయన అధికారులకు కీలక సూ… Read More
నగరిలో అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా: చంద్రబాబుపై విమర్శలుచిత్తూరు: నగరిలో కొత్తగా వచ్చిన 108, 104 వాహనాలను ఎమ్మెల్యే రోజా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె 108 వాహనం డ్రైవింగ్ సీట్లో కూర్చుకున్నారు. సరదాగా… Read More
Coronavirus: తెలుగింటి ఆడపడుచు, ఎంపీకి కరోనా పాజిటివ్, రిస్క్ లో సీఎం ? టాప్ లీడర్స్, సినీస్టార్స్!బెంగళూరు/ మండ్య: తెలుగింటి ఆడపడుచు, ప్రముఖ బహుబాష నటి, పార్లమెంట్ సభ్యురాలు (MP)కి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ముఖ్యమంత్రికి కరోనా వైరస్ మహమ్మార… Read More
0 comments:
Post a Comment