టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో స్థానిక ప్రజాప్రతినిధుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఎన్నికలు ఉంటేనే సీఎం కేసీఆర్కు స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తుకొస్తారని తెలిపారు. స్థానిక సంస్థల అభివృద్ధికి ఒక్క పైసా కేటాయించలేదని దుయ్యబట్టారు. ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రైతు వేదిక,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X39rTh
కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైంది.. బండి సంజయ్ ధ్వజం
Related Posts:
'జగన్, కేఏ పాల్.. ప్రతి వ్యక్తీ సీఎం కావాలనుకంటున్నారు, వైసీపీ చీఫ్ను ఎలా చేస్తారు'అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీన గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల శివప్రసాద రావు శనివారం వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప … Read More
ఫిలిప్సిన్లో చర్చి వద్ద రెండు వరుస పేలుళ్లు, 17 మంది మృతిజోలో: ఫిలిప్పిన్స్లో రెండు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పదిహేడు మంది నుంచి 21 మంది వరకు మృతి చెందారు. ఈ సంఘటన ఫిలిప్పిన్స్ మిండానో… Read More
లోకసభ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్కు మద్దతుపై హీరో ఉపేంద్ర ఏం చెప్పారంటే?బెంగళూరు: రానున్న లోకసభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లోను పోటీ చేస్తుందని ప్రముఖ సినీ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ) అధ్యక్షులు ఉపేంద్ర త… Read More
అమృతకు మగబిడ్డ ఫేక్..! డెలివరీ డేట్ ఎప్పుడో తెలుసా..! సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది?హైదరాబాద్ : సోషల్ మీడియా వాడకం పెరిగిన తరుణంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. అరచేతిలో స్మార్ట్ ఫోన్లు నాట్యమాడుతుంటే.. ఇంటర్నెట్ స్పీడ్ మి… Read More
ఆవేశం ఎందుకు వస్తుందంటే, అలా చేస్తే మీవాళ్ల నాకు ఓటేయరు: పవన్ కళ్యాణ్, గాజువాక నుంచి పోటీపైఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల టీడీపీ, వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యల… Read More
0 comments:
Post a Comment