Saturday, January 2, 2021

కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైంది.. బండి సంజయ్ ధ్వజం

టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో స్థానిక ప్రజాప్రతినిధుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఎన్నికలు ఉంటేనే సీఎం కేసీఆర్‌కు స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తుకొస్తారని తెలిపారు. స్థానిక సంస్థల అభివృద్ధికి ఒక్క పైసా కేటాయించలేదని దుయ్యబట్టారు. ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రైతు వేదిక,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X39rTh

Related Posts:

0 comments:

Post a Comment