ఏపీలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందాల నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పుబట్టారు. పోలీసుల తీరుపై ఆయన ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో విగ్రహాల ధ్వంసం సహా పలు పరిణామాలు జరుగుతుంటే కారకుల్ని వదిలిపెట్టి కోడి పందాలపై ప్రతాపం చూపిస్తారా అంటూ రఘురామ విమర్శలకు దిగారు. ఏపీలోని గోదావరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35B1RDY
Tuesday, January 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment