ఏపీలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందాల నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పుబట్టారు. పోలీసుల తీరుపై ఆయన ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో విగ్రహాల ధ్వంసం సహా పలు పరిణామాలు జరుగుతుంటే కారకుల్ని వదిలిపెట్టి కోడి పందాలపై ప్రతాపం చూపిస్తారా అంటూ రఘురామ విమర్శలకు దిగారు. ఏపీలోని గోదావరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35B1RDY
కోడిపందాల పేరుతో అమాయకుల అరెస్టులు- పోలీసులపై రఘురామ ఫైర్-తిరగబడాలంటూ
Related Posts:
తెలంగాణ నుంచి ఏపీ: అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ బీజేపీ నేతఅమరావతి: అక్రమ మద్యం తరలిస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత ఒకరు పట్టుబడ్డారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసు… Read More
పెళ్లి వయసు 21 ఏళ్లు ఉండాలన్న ప్రతిపాదనను కొందరు అమ్మాయిలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారుభారత్లో పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలకు కనీసం 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు నిండి ఉండాలి. బాల్య వివాహాల నిరోధక చట్టం- 2006 ప్రకారం అంతకంటే తక్కువ వయసు… Read More
కరోనాతో క్రికెటర్, మాజీ క్రీడా మంత్రి చేతన్ చౌహాన్ మృతిన్యూఢిల్లీ: కరోనా బారినపడి టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మాజీ కేంద్రమంత్రి చేతన్ చౌహాన్(73) కన్నుమూశారు. శరీరంలో కొన్ని అవయవాలు విఫలం కావడంతో… Read More
గోదావరి ఉగ్రరూపం: భద్రాచలంలో భయానకం - 3వ ప్రమాద హెచ్చరిక - సర్వత్రా టెన్షన్..తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిండుకుండలా నది ఉప్పొంగుతుండటంతో పరివా… Read More
అమ్మాయి కిడ్నాప్, గ్యాంగ్ రేప్ చేసి గుర్తు పడుతుందని కళ్లు పీకేసి సిగరెట్లతో కాల్చి హత్య, కిరాతకులు!లక్నో/గోరఖ్ పూర్: అమ్మాయిని కిడ్నాప్ చేసిన కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. అత్యాచారం చేసిన శాడిస్టులు ఆమె శరీరంపై సి… Read More
0 comments:
Post a Comment