ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఆలయ ఘటనలపై సీఎం జగన్ ఇవాళ మరోసారి సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలకు కారకులను వెతికి పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని, విపక్షాలతో పాటు మీడియాకూ అవకాశం ఇవ్వొద్దని కలెకర్లు, ఎస్పీలకు జగన్ సూచించారు. ఆలయాల్లో విగ్రహాల విధ్వంసం జరుగుతున్న సమయం, ఇతర పరిస్ధితులను బట్టి చూస్తుంటే గెరిల్లా తరహా యుద్దం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bbIOUu
విగ్రహాల ధ్వంసంపై ఇక కఠిన చర్యలే- ఎవరినీ లెక్క చేయొద్దని కలెకర్లు, ఎస్పీలకు జగన్ ఆదేశాలు
Related Posts:
నీట్ పరీక్ష స్కామ్: కేంద్రానికి మద్రాస్ హైకోర్టు నోటీసులుచెన్నై: నీట్ స్కామ్ ఒక్క తమిళనాడు ప్రభుత్వందే తప్పిదం అని చెప్పేందుకు లేదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హై… Read More
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వ వైఫల్యమే, కేసీఆర్పై లక్ష్మణ్ విసుర్లుసీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కార్మికుల గోడును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్మికుల … Read More
‘జూ. ఎన్టీఆర్నూ వదల్లేదు.. టీడీపీ, బాలకృష్ణ ఆఫీస్ నుంచే దుష్ప్రచారం’అమరావతి: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయించింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కాదా అని ప్రశ్నించ… Read More
బీజేపీ షాకింగ్ నిర్ణయం.. ఏకంగా అంతమందిని ఒకేసారి.. పార్టీ నుంచి ఔట్..!డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ బీజేపీ పెద్దలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 90 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. అంతమందికి ఒకే… Read More
బీజేపీ 164, శివసేన 124 స్థానాల్లో పోటీ, ఎట్టకేలకు మరోసారి పొడిసిన పొత్తుమహారాష్ట్రలో అధికార బీజేపీ-శివసేన సీట్ల కేటాయింపు ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి జరిపిన చర్చలు ఫలప్రదమ… Read More
0 comments:
Post a Comment