చిత్తూరు జిల్లా మదనపల్లెలో సొంత కుమార్తెలను హత్య చేసిన ఘటనలో తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రాల పేరుతో కూతుళ్లను తల్లితండ్రులే హత్య చేయడం సంచలనంగా మారింది. ఆదివారం జరిగిన ఈ హత్యలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కీలక ఆధారాలను సేకరించారు. ఈ కేసులో మృతురాలు సాయి దివ్య మూడు రోజుల క్రితం సోషల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nt6Y2U
Monday, January 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment