చిత్తూరు జిల్లా మదనపల్లెలో సొంత కుమార్తెలను హత్య చేసిన ఘటనలో తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రాల పేరుతో కూతుళ్లను తల్లితండ్రులే హత్య చేయడం సంచలనంగా మారింది. ఆదివారం జరిగిన ఈ హత్యలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కీలక ఆధారాలను సేకరించారు. ఈ కేసులో మృతురాలు సాయి దివ్య మూడు రోజుల క్రితం సోషల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nt6Y2U
మదనపల్లె హత్యలు: కన్న కూతుళ్లను తల్లితండ్రులే చంపిన కేసులో కీలక ఆధారాలు
Related Posts:
ఆఖరి సమావేశాలు : నేటి నుండి ఓట్ ఆన్ అకౌంట్ సెషన్స్ : కీలక నిర్ణయాల దిశగా..!ఏపి శాసనసభ ఈ టర్మ్ చివరి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధిం చి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉం… Read More
సీఎంను కలిసిన విజయసాయిరెడ్డి బావమరిది : పార్టీలో చేరండి..టిక్కెట్ తరువాత..!కొద్ది రోజుల క్రితం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి బావమరిది వైసిపి లో చేరారు. ఇప్పుడు వైసిపి నేత విజయ సాయి రెడ్డి బావ మరిది టిడిపిలో చేరుతున… Read More
ప్రభుత్వానికి పార్టీల జలక్ : అఖిల పక్షానికి పార్టీల దూరం : రాజకీయ లబ్ది కోసమే అంటూ..!ఏపి ప్రభుత్వం అనుకున్నది ఒకటి..అయింది మరొకటి. ప్రత్యేక హోదా తో పాటుగా రాష్ట్ర హామీల సాధాన కోసం కార్యా చరణ ఖరారు కోసం ఏర్పాటు చేసిన అఖిలపక్ష… Read More
చిల్లిగవ్వ లేదు : ఖజానా ఖాళీ : బిల్లుల చెల్లింపు నిలిపివేత : హామీల అమలు ఎలా..!ఏపి ఖజానా ఖాళీ అయింది. చిల్లి గవ్వ లేదు. ఎన్నికల వేళ హామీలు..చెల్లింపులు వేల కోట్లు ఉన్నాయి. ఉద్యోగుల జీతా లు చెల్లించిన తరువాత ఏమైనా మిగిలితేనే చ… Read More
ఇప్పుడా.. అఖిలపక్షానికి రాం: చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్, టీడీపీది అత్యుత్సాహమా?అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి ఘాటు లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై అధికార పార్టీ రేప… Read More
0 comments:
Post a Comment