హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ కోర్టులో జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. అఖిలప్రియ కూడా మరోసారి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. భూమా అఖిలప్రియ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39KzPY1
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
Related Posts:
రియల్ హీరో: పట్టాలపై యువతి, రెప్పపాటులో కాపాడిన కానిస్టేబుల్, ప్రశంసలుప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం. ముంబైలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువతి మృత్యువు అంచుల వరకు వెళ్లి..… Read More
సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?ఐదు వేల సంవత్సరాల క్రితం సింధు లోయలో నివసించిన ప్రజలు అధికశాతం గొడ్డు మాంసం, గేదె, మేక మాంసాలను తినేవారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సింధు లోయలో దొరిక… Read More
Railway Jobs: 1000 అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండిసౌత్ వెస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 1004 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ… Read More
రైతుల ఆందోళనలు హైజాక్- ఇందిర చేసిన తప్పునే మోడీ కూడా చేస్తున్నారా ?కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ఏ క్షణాన్నైనా ఢిల్లీని ముట్టడించి సత్తా చాటేందుకు రైతులు సరిహద్దుల్లో ఎ… Read More
ఆ కరోనా వ్యాక్సిన్ తో హెచ్ఐవీ యాంటీ బాడీస్ .. మొదటి దశలోనే ఆపేసిన క్లినికల్ ట్రయల్స్కరోనా మహమ్మారి నుండి బయటపడడం కోసం కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఇదే క్రమంలో ఆస్ట… Read More
0 comments:
Post a Comment