హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ కోర్టులో జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. అఖిలప్రియ కూడా మరోసారి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. భూమా అఖిలప్రియ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39KzPY1
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
Related Posts:
తెలంగాణా రాష్ట్రాన్ని చినజీయర్ పాలిస్తున్నాడు ... కంచె అయిలయ్య సంచలనంకాంట్రవర్సీ పుస్తకాల రచయిత, కాంట్రవర్సీ వ్యాఖ్యల ప్రొఫెసర్ కంచె అయిలయ్య మరో మారు చాలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ … Read More
ఉసురు తీసిన ఐపీఎల్ బెట్టింగ్.. డబ్బు చెల్లించలేక యువకుడి ఆత్మహత్య..హైదరాబాద్ : కాలం మారుతోంది. అందుకు తగ్గట్లుగానే యువత ఆలోచన విధానంలో మార్పు వస్తోంది. ఆ క్రమంలోనే అందని ద్రాక్షను సొంతం చేసుకునేందుకు దారి తప్పుతోంది. … Read More
ఇరోమ్ షర్మిలా కవల పిల్లలను చూడాలని ఉందా..?మణిపూర్ లో సాయుధ బలగాల పత్రేక చట్టం కోసం ఏకంగా 16 సంవత్సరాల పాటు నిరాహరదీక్ష చేసిన ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిలకు రెండు రోజుల క్రితం కవలలు జన్మించిన విషయం త… Read More
ఒక్కొక్కడు అయిదు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే..లేదంటే జైలుకే! అలా అనలేదంటోన్న ఆ దేశాధ్యక్షుడుఆఫ్రికా ఖండంలో ఓ చిన్న దేశం స్వాజిలాండ్. ఆ దేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం- ఆ దేశ అధ్యక్షుడు మెస్వాతి-3 జారీ చేస… Read More
అమెరికా చట్టసభల్లో కొత్త బిల్లు: ఇక్కడ చదివి మాదేశానికే పని చేయాలనుకుంటేనే వీసా మంజూరుఅమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఆ ప్రభావం ఇతర రంగాలపై కూడా పడుతోంది. తాజాగా చైనా మిలటరీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనుబంధంగా నడిచే ఇం… Read More
0 comments:
Post a Comment