ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు రామతీర్థం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. ఒక పక్క చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తతతో పాటుగా మరో పక్క వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం పర్యటన ఉద్రిక్తంగా మారింది. వైసీపీ ఎంపీ విజయసాయి రామతీర్థం పర్యటన పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ అధినేత చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KTkc8i
విజయసాయి రామతీర్ధం పర్యటనలో హై టెన్షన్ , కారు అద్దాలు ధ్వంసం .. లోకేష్ సవాల్ కు వైసీపీ ఎంపీ రెడీ
Related Posts:
Illegal affair: దుబాయ్ లో భర్త, ఫేస్ బుక్, టిక్ టాక్ ఫ్రెండ్స్ తో భార్య జల్సా, ఒకేసారి ముగ్గుర్ని, కిలాడీ లేడీచెన్నై/ తిరుపత్తూర్/ దుబాయ్: డబ్బు సంపాధించి పేదరికంలో నుంచి బయటపడాలని భర్త దుబాయ్ కి వెళ్లి ఉద్యోగం చేశాడు. భార్య, పిల్లలతో రోజూ వీడియో కాల్ లో మాట్ల… Read More
year ender 2020 : ఒళ్ళు గగుర్పొడిచే క్రైం సినిమాలా వరంగల్ 9 హత్యల ఘటన .. మానవ మృగానికి మరణ శిక్ష2020 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఒళ్ళు గగుర్పొడిచే అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు ఇబ… Read More
6 నుండి 8 నెలల్లో 60 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసులకు ఇండియా రెడీ ; ప్రామాణిక కోల్డ్ చైన్ వ్యవస్థ సిద్ధంసాంప్రదాయ కోల్డ్ చైన్ వ్యవస్థల ద్వారా వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో 600 మిలియన్ మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అత్యంత దుర్బల స్థితిలో ఉన్న ప్రజలకు… Read More
బొల్లారం కెమికల్ ప్లాంట్లో భారీ పేలుడు.. ఎగసిపడుతున్న మంటలు.. చిక్కుకుపోయిన కార్మికులు?సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న వింధ్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం(డిసెంబర్ 12) మధ్యాహ్నం 12.50గం. సమయంల… Read More
Sabarimala: శబరిమలలో విధులు, ఉద్యోగులకు ఓటు హక్కు హూష్ కాకి, తమాషా చేస్తున్నారా ? ఏం చేశామో!శబరిమల/ కొచ్చి: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలలో మూడు నెలల పాటు విధులు నిర్వహించే ఉద్యోగులు ఇప్పడు కేరళ ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. లోకల్ బాడీ ఎల… Read More
0 comments:
Post a Comment