న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను తనను తీవ్రంగా బాధపెట్టాయని మోడీ అన్నారు. కలచి వేశాయని చెప్పారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని తాను కోరుకుంటున్నానని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ak1m2L
మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలో బోయిన్పల్లి: ఆ ఘటనలు నన్నెంతగానో బాధ పెట్టాయి
Related Posts:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు -కొవిడ్ నిబందనల మధ్య కౌంటింగ్ షురూతెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, న… Read More
చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్, పార్టీలేదు బొక్కా లేదు, ఉమా..సిఐడీ ముందు బొంకావా ?లేదా ? సాయిరెడ్డి వ్యంగ్యంవైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, కేఏ పాల్,దేవినేని ఉమాపై విరుచుకుపడ్డారు. కేఏ పాల్ ను చంద్రబాబుకు శిష్యుడు అంటూ,గురువును మించి డ… Read More
తుస్సుమనిపించిన బిగ్ షాట్స్..టార్చ్బేరర్స్: తొలి అడుగులోనే పల్టీ: లిస్ట్ పెద్దదేచెన్నై: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. రాజెవరో..బంటెవరో తేలిపోయింది. అధికార పగ్గాలను అందు… Read More
ఇంట్లోనే ఉండి కోవిడ్ను జయించడమెలా.. ఇవిగో టిప్స్..!కరోనావైరస్ ఏ స్థాయిలో విజృభిస్తుందో అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ నగరం… Read More
రాహుల్కు భారంగా కాంగ్రెస్ చెత్త ప్రదర్శన- అధ్యక్ష రేసుపై ప్రభావం-సీనియర్లకు మరో అస్త్రంఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయాలు రాహుల్ గాందీ ఖాతాలో మరో ఓటమిని చేర్చాయి. ముఖ్యంగా కేరళ, బెంగాల్లో దారుణ ప్రదర్శనతో కాంగ్రెస్ పార… Read More
0 comments:
Post a Comment