ఏలూరు: రాష్ట్రంలో మొన్నటి దాకా దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగింది. విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో శ్రీరామచంద్రులవారి విగ్రహం నుంచి తలను వేరు చేయడంతో ఇది కాస్తా పతాక స్థాయికి చేరింది. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం రేపింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రత్యర్థులు దాడి చేయడానికి కారణమైంది. దీని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3owxsxj
Sunday, January 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment