ఏలూరు: రాష్ట్రంలో మొన్నటి దాకా దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగింది. విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో శ్రీరామచంద్రులవారి విగ్రహం నుంచి తలను వేరు చేయడంతో ఇది కాస్తా పతాక స్థాయికి చేరింది. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం రేపింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రత్యర్థులు దాడి చేయడానికి కారణమైంది. దీని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3owxsxj
దేవతా మూర్తులు కాదిక.. మహనీయుల విగ్రహాలపై: ఎన్నికల వేళ..అంబేద్కర్ విగ్రహానికి అపచారం
Related Posts:
‘విక్రమార్కుడు’ సీన్: అందరూ చూస్తుండగా వివాహితను ఎత్తుకెళ్లిన రౌడీషీటర్, ఎస్పీకి భర్త ఫిర్యాదుఅనంతపురం: జిల్లా కదిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత వెంటపడుతున్న రౌడీషీటర్ ఆమెను అందరూ చూస్తుండగా ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో ఆమె భర్త స్థానిక ప… Read More
కరోనా వైరస్ పరిణామ క్రమాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా.. కీలక మలుపు అంటున్న సైంటిస్టులుప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ నివారణకు మందును కనిపెట్టేందుకు సైంటిస్టులు పరిశోధనల్లో మునిగిపోయారు. వైరస్ పరిణామ క్రమం,వ్యాధి నిర్దారణ కోసం పర… Read More
కేసీఆర్, కేటీఆర్ల పతనానికి నాంది అక్కడే: బీజేపీ భయం పట్టుకుందని ఏకిపారేసిన లక్ష్మణ్హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు భారతీయ జనతా పార్టీ అంటే భయమని.. అందుకే తమకు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యర్థి అంటూ వ్యాఖ్యానిస… Read More
బహిష్కరించినందుకు థ్యాంక్స్.. కానీ మీరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా : నితీశ్జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ను ఆ పార్టీ అధినేత,బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పార్టీ అ… Read More
నిర్భయ కేసులో మరో ట్విస్ట్.. వినయ్ క్షమాభిక్ష పిటిషన్.. ఇంకా ఎన్ని ఆప్షన్లున్నాయో తెలుసా?కదులుతున్న బస్సులో ఒకడి తర్వాత ఇంకొకడు నిర్భయను దారుణంగా రేప్ చేసి చంపారు.. ఇప్పుడు ఉరిశిక్ష నుంచి తప్పించుకోడానికీ వాళ్లు అదే పద్ధతి ఫాలో అవుతున్నారు… Read More
0 comments:
Post a Comment