ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై వైసిపి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న ప్రభుత్వ పెద్దలు నిమ్మగడ్డ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న గవర్నర్ కూడా శాసించే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YvFfAS
క్లోజ్ సర్కిల్ ను టార్గెట్ చేస్తున్న నిమ్మగడ్డపై జగన్ సర్కార్ సీరియస్..ప్లాన్ 'బీ' తో రివర్స్ ఎటాక్ !!
Related Posts:
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు గుడి కడుతున్న వైసీపీ నాయకులు... ఎక్కడంటే !!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసిపి నాయకులు. వైయస్ జగన్మోహన్ రె… Read More
రాజధానిపై గందరగోళం: ఓవీ రమణపై వేటు వేసిన బీజేపీవిజయవాడ: బీజేపీ నేత, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు డాక్టర్ ఓవీ రమణపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగ… Read More
చిత్తూరులో నడిరోడ్డుపై కాలి బూడదైన కారు... అకస్మాత్తుగా మంటలు...చిత్తూరులో జిల్లాలో ఓ కారు మంటల్లో కాలి బూడిదైంది. మంటలు చెలరేగడం,నిమిషాల్లోనే కారు దగ్ధమవడం జరిగిపోయింది. కారు కొనుగోలు చేశానన్న సంబరం కొద్దిసేపైనా న… Read More
రాజధాని పిటీషన్లపై విచారణ: హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలుఏపీ ప్రభుత్వ మూడు రాజధానులు ఏర్పాటు, రాజధాని తరలింపుపై హైకోర్టులో వేసిన రాజధాని రైతులు వేసిన పిటిషన్లపై నేడు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అమరావత… Read More
మాట తప్పేది, మడమ తిప్పేది ఎవరో అందరికీ తెలుసు.. చంద్రబాబుపై బొత్స విసుర్లుప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. 48 గంటల గడువు, రాజీనామాల పేరుతో డ్రామాలు చేస్తున్నారా అని మండిపడ్డారు. అమరావతి రాజ… Read More
0 comments:
Post a Comment