ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై వైసిపి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న ప్రభుత్వ పెద్దలు నిమ్మగడ్డ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న గవర్నర్ కూడా శాసించే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YvFfAS
Saturday, January 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment