మరాఠాల కోసమే పుట్టుకొచ్చిన శివసేన పార్టీ.. సుదీర్ఘకాలం బీజేపీకి మిత్రుడిగా కొనసాగి.. ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడుపుతోంది. బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ తనవైన వ్యూహాలతో ముందుకుపోతోన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన రీతిలో మరోసారి బెల్గామ్ సరిహద్దు వివాదం అంశాన్ని తెరపైకి తెచ్చారు. కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LwmD0Z
Sunday, January 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment