Monday, January 4, 2021

బినామీ ఆస్తుల కేసు: రాబర్ట్ వాద్రా ఇంటికి ఐటీశాఖ అధికారులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఇంటికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెళ్లారు. బినామీ ఆస్తుల కేసులో వాంగ్మూలం సేకరించేందుకు తూర్పు ఢిల్లీలోని సుఖ్‌‌దేవ్ విహార్‌లో ఉన్న వాద్రా కార్యాలయాన్ని సందర్శించారు. రెండు బినామీ ఆస్తుల కేసులకు సంబంధించి గతంలో ఐటీ శాఖ సమన్లు జారీ చేయగా.. కరోనాను కారణంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b7ofIE

Related Posts:

0 comments:

Post a Comment