న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఇంటికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెళ్లారు. బినామీ ఆస్తుల కేసులో వాంగ్మూలం సేకరించేందుకు తూర్పు ఢిల్లీలోని సుఖ్దేవ్ విహార్లో ఉన్న వాద్రా కార్యాలయాన్ని సందర్శించారు. రెండు బినామీ ఆస్తుల కేసులకు సంబంధించి గతంలో ఐటీ శాఖ సమన్లు జారీ చేయగా.. కరోనాను కారణంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b7ofIE
బినామీ ఆస్తుల కేసు: రాబర్ట్ వాద్రా ఇంటికి ఐటీశాఖ అధికారులు
Related Posts:
సీబీఐ ముందు బాంబు పేల్చిన ఐపీఎస్, 600 మంది ఫోన్లు ట్యాపింగ్ ?: కింగ్ పిన్ !బెంగళూరు: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి నుంచి కీలకమైన సమాచారం … Read More
పంజాబ్ & సింద్ బ్యాంకులో ఉద్యోగాలు: వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్పంజాబ్ మరియు సింద్ బ్యాంకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఏజీఎం, కంపెనీ సెక్రటరీ, రాజభాష అధికారి, లా మేనేజర్… Read More
రైల్వే ఉద్యోగాలు : నార్త్ ఫ్రంటీరియర్ రైల్వేలో 2590 అప్రెంటిస్ ఉద్యోగాలునార్త్ ఫ్రంటీరీయర్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 2590 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హుల… Read More
కాంగ్రెస్ కు రాములమ్మ గుడ్ బై..! బీజేపీలోకి రీ ఎంట్రీ ఖాయం: ముహూర్తం ఫిక్స్..!కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారానికి దాదాపు ముగింపు లభిస్తోంది. అంచనా వేసిన విధంగానే ప్రముఖ సినీ నటి..తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కాంగ్రెస్… Read More
1000 కేసులు.. 14 రాష్ట్రాల పోలీసులకు చుక్కలు.. నెల్లూరులో చిక్కిన ఏటీఎం క్లోనింగ్ క్రిమినల్..!నెల్లూరు : వెయ్యికి పైగా కేసులున్న ఘరానా దొంగ. 14 రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఏటీఎం కనిపిస్తే చాలు డబ్బులు మాయం చేస… Read More
0 comments:
Post a Comment