Saturday, January 23, 2021

ఇప్పుడు ట్యాంక్‌బండ్ ఎలా ఉంది..? నెటిజన్లను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

ఎప్పుడూ నెటిజన్లతో టచ్‌లో మంత్రి కేటీఆర్ మరోసారి కలిసిపోయారు. ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలా ఉన్నాయో చెప్పాలని అడిగారు. దీనికి నెటిజన్లు రియాక్టవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. బాగుంది/ అలా చేయండి/ ఇలా చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లతో కలిసిపోయే మంత్రులలో కేటీఆర్ ఒకరు. సోషల్ మీడియా వేదికగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y3dL5s

Related Posts:

0 comments:

Post a Comment