ఎప్పుడూ నెటిజన్లతో టచ్లో మంత్రి కేటీఆర్ మరోసారి కలిసిపోయారు. ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలా ఉన్నాయో చెప్పాలని అడిగారు. దీనికి నెటిజన్లు రియాక్టవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. బాగుంది/ అలా చేయండి/ ఇలా చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లతో కలిసిపోయే మంత్రులలో కేటీఆర్ ఒకరు. సోషల్ మీడియా వేదికగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y3dL5s
Saturday, January 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment