ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య కొనసాగుతోన్న ఆధిపత్యపోరులో కీలక మలుపు చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల విషయంలో తుది నిర్ణయం నిమ్మగడ్డదేనని, ఎన్నికల నిర్వహణకు జగన్ సర్కారు సహకరించాల్సిందేనని హైకోర్టు కరాకండిగా తీర్పు చెప్పిన తర్వాత కూడా ఎస్ఈసీకి చెక్ పెడుతూ ఏపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MrurRG
Saturday, January 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment