Sunday, January 17, 2021

చైనాలో ఐస్‌క్రీంలో కరోనా మహమ్మారి: వెయ్యి మందికిపైగా క్వారంటైన్లోకి

బీజింగ్: కరోనావైరస్ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో మరోసారి ఆ వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల కాలంలో చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. తాజాగా, చైనాలో తయారైన ఐస్‌క్రీంలోనూ కరోనా ఆనవాళ్లు కనిపించినట్లు తేలింది. దీంతో ఆ ఐస్‌క్రీమ్ తిన్నవారందరినీ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. బీజింగ్‌కు సమీపంలోని తియాన్జిన్ ప్రాంతంలోని ఓ ఫుడ్ కంపెనీ తయారుచేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39JdCJM

Related Posts:

0 comments:

Post a Comment