బీజింగ్: కరోనావైరస్ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో మరోసారి ఆ వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల కాలంలో చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. తాజాగా, చైనాలో తయారైన ఐస్క్రీంలోనూ కరోనా ఆనవాళ్లు కనిపించినట్లు తేలింది. దీంతో ఆ ఐస్క్రీమ్ తిన్నవారందరినీ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు. బీజింగ్కు సమీపంలోని తియాన్జిన్ ప్రాంతంలోని ఓ ఫుడ్ కంపెనీ తయారుచేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39JdCJM
Sunday, January 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment