బీజింగ్: కరోనావైరస్ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో మరోసారి ఆ వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల కాలంలో చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. తాజాగా, చైనాలో తయారైన ఐస్క్రీంలోనూ కరోనా ఆనవాళ్లు కనిపించినట్లు తేలింది. దీంతో ఆ ఐస్క్రీమ్ తిన్నవారందరినీ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు. బీజింగ్కు సమీపంలోని తియాన్జిన్ ప్రాంతంలోని ఓ ఫుడ్ కంపెనీ తయారుచేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39JdCJM
చైనాలో ఐస్క్రీంలో కరోనా మహమ్మారి: వెయ్యి మందికిపైగా క్వారంటైన్లోకి
Related Posts:
పోలీసు శాఖలో 162 ఎస్ఐ పోస్టులు..అప్లయ్ చేయండికర్నాటక రాష్ట్ర పోలీస్ విభాగం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సబ్ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్… Read More
లాక్డౌన్ ఎత్తేద్దాం: సీఎంలతో మోదీ.. జోన్ల మార్పులు సులభతరం.. వలస కూలీలపై ప్రధాని వేదాంతం..కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించి సోమవారానికి 48వ రోజు. ఇంకో ఆరు రోజుల్లో మూడో దశ లాక్ డౌన్ గడువు ముగియనుండగా.. మరిన్న… Read More
టీడిపి ఇసుక మాఫియాను ప్రోత్సహించిందన్నారు..!మీరు చేస్తుందేంటి..?వైసీపికి పవన్ సూటి ప్రశ్న..!!అమరావతి/హైదరాబాద్ : వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశ్నించారు. రాష్ట్రం లో జరగుతున్న ఇసుక వ్యవహారంపై గత టీడిపి ప్రభుత… Read More
హైదరాబాద్ లో గ్యాంగ్ వార్ .. 10 మంది కలిసి సినీ ఫక్కీలో వెంటాడి మరీ మర్డర్హైదరాబాద్ లో గ్యాంగ్ వార్ స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది . లాక్డౌన్తో ఇప్పటికే ఉపాధి లేక ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఎలా బ్రతకాలి అని ఆల… Read More
బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనా ? ఆయన వ్యాఖ్యల ఆంతర్యం అదేనా !!రాజకీయాల్లోకి వచ్చి తక్కువ రోజుల్లోనే హల్ చల్ చేసిన బండ్ల గణేష్ రాజకీయాలు నాకొద్దు బాబోయ్ అంటూ రాజకీయాల నుండి వైదొలిగారు. ఇక అప్పుడప్పుడు ఆసక్తికర వ్య… Read More
0 comments:
Post a Comment