Friday, January 8, 2021

హైదరాబాద్: మహిళ దారుణ హత్య: పెట్రోల్ పోసి నిప్పంటించారు

హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలోని ఎన్ఎండీసీ సర్కిల్ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి.. ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆమె వయస్సు 35-45 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. మహిళను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3s6bUe8

Related Posts:

0 comments:

Post a Comment