మహారాష్ట్రలోని పుణె శివారులో గల సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం వద్ద మరోసారి మంటలు చెలరేగాయి. నిర్మాణంలో ఉన్న భవంతిలో అగ్నిప్రమాదం సంభవించగా, ఇప్పటికే ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలకు చెందిన 10కిపైగా ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మూడు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. కానీ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sK7BFn
Thursday, January 21, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment