కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 4 ప్యాకేజీలకు సంబంధించి పంపులు, మోటార్ల కొనుగోళ్ల విషయంలో రూ.5,662 కోట్ల అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ 6, 8, 10, 11లలో పంపులు మోటార్లకు బీహెచ్ఈఎల్ సప్లై చేసిన ధర రూ.1686 కోట్లు మాత్రమేనని అన్నారు. అగ్రిమెంట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oX1hbm
కాళేశ్వరంలో రూ.5 వేల కోట్ల అవినీతి.. నాగం జనార్దన్ రెడ్డి సంచలన ఆరోపణలు
Related Posts:
దిశ నిందితుల ఎన్కౌంటర్ చాలా బాధాకరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేదిశ ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు చేసిన చర్యను సమర్ధిస్తున్నారు. సంఘటన స్థలంలోనైతే... పోలీసు… Read More
Shadnagar Encounter: ఎన్ కౌంటర్ లో కొత్త కోణం: తూటాల తూట్లతో మహ్మద్ ఆరిఫ్ మృతదేహం..!హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను ఎన్ కౌంటర్ చేసిన … Read More
ఢిల్లీ కాలుష్యంతో సగం చచ్చాం..ఉరిశిక్ష ఇంకేం వేస్తారు?: నిర్భయ కేసు దోషి..సుప్రీంలో రివ్యూ పిటీషన్ .న్యూఢిల్లీ: దేశం మొత్తాన్నీ వణికించిన నిర్భయ అత్యాచారం కేసులో ఓ అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన అక్షయ్ కుమార్ సింగ్..సంచలన నిర్ణయాన… Read More
టోల్ గేట్ వద్ద స్కూటర్కు టోల్ ఫీజా? సీఎం జగన్పై చంద్రబాబు సెటైర్లు.. నన్ను అవమానిస్తే..ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య బుధవారం మాటల యుద్ధం భారీగానే జరిగింది. ఉల్లిధర, రైతు, ఇతర సమస్యలపై సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసు… Read More
మావోయిస్టులకు బిగ్ షాక్: కేంద్ర కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి?రాయ్ పూర్: టాప్ మావోయిస్టు నాయకుడు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న అలియాస్ రమణ ఆకస్మికంగా మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఛత్తీస్ గఢ్ లోని బస… Read More
0 comments:
Post a Comment