ఆగ్నేయాసియాలో అత్యధిక జనాభా కలిగిన ఇండోనేసియా దేశంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. సులవేసి దీవిలో చోటుచేసుకున్న ఈ విపత్తులో మృతుల సంఖ్య 42కు పెరిగింది. భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలమట్టమై.. వందలాది మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. వివరాల్లోకి వెళితే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGoPgO
Friday, January 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment