ఆగ్నేయాసియాలో అత్యధిక జనాభా కలిగిన ఇండోనేసియా దేశంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. సులవేసి దీవిలో చోటుచేసుకున్న ఈ విపత్తులో మృతుల సంఖ్య 42కు పెరిగింది. భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలమట్టమై.. వందలాది మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. వివరాల్లోకి వెళితే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGoPgO
ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవి
Related Posts:
టిక్కెట్లపై కేఈ ఫ్యామిలీకి బాబు హామీ, బుట్టాకు సస్పెన్స్: పోటీ ఖాయం... అఖిలకు ఏవీ సుబ్బారెడ్డి షాక్కర్నూలు/అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరుసగా ఒక్కో లోకసభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్ల… Read More
అసంతృప్తి... వినయ్ భాస్కర్ కు మంత్రిగా నో ఛాన్స్ ? .. ఉద్యమకారుల స్థానం ఇదేనా ? ఓరుగల్లులో చర్చఆయన వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో కీలక నేత, ఉద్యమ కాలం నుంచి పనిచేసిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకై లాఠీ దెబ్బలు తిన్న ఎమ్మెల్యే. ఆయనే వరంగల్ పశ… Read More
పెద్దాపురం టిక్కెట్ కోసం జనసేన స్క్రీనింగ్ కమిటీకి బయోడేటా ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి సోదరుడుఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసేందుకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన టిక… Read More
ఎండ తీవ్రతను తట్టుకోవడానికి మజ్జిగ పరమ ఔషదండా.యం.ఎన్.చార్య, హైదరాబాద్- ఫోన్: 9440611151 మనకు ప్రస్తుతం ఎండలు ఎక్కువ అవుతున్నవి.రాబోయే రోజులలో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఏడాకాలం ఎండలు ఎక్కువగా… Read More
చిరంజీవిలా ధైర్యం చేస్తారా?: జనసేన సవాల్ను బాబు-జగన్ స్వీకరిస్తారా, పవన్ కళ్యాణ్ పాటిస్తారా?అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు పథకాల వర్షం కురిపిస్తున్నాయి. బీసీల ఓట్లను ఆకర్షించేందుకు టీడీ… Read More
0 comments:
Post a Comment