ఏపీలో ఆలయ ఘటనల నేపథ్యంలో పోలీసులు మరోసారి రాజకీయ పార్టీలకు టార్గెట్గా మారారు. ఆలయాల్లో విగ్రహాల విధ్వంసం జరుగుతుంటే పోలీసులు వాటిని సమర్దంగా అడ్డుకోలేకపోతున్నారని ఓసారి, గుళ్ల సందర్శనకు వెళ్తున్న విపక్ష నేతలను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలతో మరోసారి పోలీసులపై పలు రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. దీంతో తమపై వస్తున్న ఆరోపణలపై పోలీసు అధికారుల సంఘం ఇవాళ తీవ్రంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bfSsp6
పోలీసులకు కులమతాలు ఆపాదిస్తారా ? ఇదేనా 40 ఏళ్ల అనుభవం- చంద్రబాబుపై సంఘం ఫైర్
Related Posts:
పదేళ్లకు సరిపడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే జనరేటర్లు..భారత్కు: ఓ2, వెంటిలేటర్లు: ఫ్రాన్స్ తక్షణ సహాయంపారిస్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. భారత్ను తీవ్రంగా దెబ్బకొడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. లక్షల్లో నమ… Read More
కరోనా భయాలతో పెరుగుతున్న విశ్వాసాలు: పూనకంలో మహిళ , చెట్లకు పెళ్లి చేసిన గ్రామందేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తుంది . కరోనా మహమ్మారి కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి అయినా కరోనా… Read More
తెలంగాణలో 6551 కరోనా కేసులు: జీహెచ్ఎంసీలో అత్యధికం, 43 మంది మరణంహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం రాత్రి 8 గంటల వరకు) 73,275 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 6551 పాజిటి… Read More
కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్లో కొత్త క్యాపుల్: హైదరాబాదీ నాట్కో ఫార్మా అనుమతి: మూడోదశ ట్రయల్స్న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతోన్న లక్షలాది మంది పేషెంట్ల కోసం మరో క్యాపుల్ అందుబాటులోక… Read More
అంబులెన్స్ దొరక్క తండ్రి మృతదేహం కారుపై కట్టేసి..కరోనా మృత్యు ఘోష ; హృదయవిదారకం!!భారతదేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆసుపత్రుల మార్చురీలలో గుట్టలుగుట్టలుగా పెరుగ… Read More
0 comments:
Post a Comment