అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్త కేసులు 100 లోపే ఉండటం గమనార్హం. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కొత్త కేసుల కంటే రెట్టింపు ఉండటం గమనార్హం. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పడిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sVJnrP
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆ 3 జిల్లాల్లో ‘సున్నా’, యాక్టివ్ కేసుల్లో క్షీణత
Related Posts:
సామాజిక దూరం పేరుతో హైదరాబాద్ లో నిమ్మగడ్డ తిష్ట వెనుక.. వ్యూహం అదేనా ..!ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదా వెనుక కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సామాజికవర్గం కుట్ర ఉందంటూ గతంలో సీఎం జగన్ ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలతో ఆయన కేబిన… Read More
నిర్భయ కేసు : ఉరిశిక్షకు కొద్ది గంటల ముందు హైకోర్టులో స్టే పిటిషన్..నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ నలుగురు దోషులు.. చివరి నిమిషం వరకు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. గురువారం(మార్చి 19) మధ్యాహ్నం మరణ… Read More
వీడియో వైరల్ :ఆరోజున ప్రధాని ఏం చేయమన్నారు... ఇప్పటికే ఆ దేశ ప్రజలు చేస్తున్నారుకరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో సమాజంలో తిరగకుండా ఇళ్లకే పరిమితమౌతే చాలా సహాయం చేసినవాళ్లమవుతామని ప్రధాని నరేంద్ర మోడీ గ… Read More
కరోనా.. ప్రపంచాన్ని హడలెత్తిస్తూ పర్యావరణానికి మేలు చేస్తోన్న వైరస్.. ఇదిగో సాక్ష్యం..ప్రపంచంపై పంజా విసురుతోన్న కరోనా వైరస్ ధాటికి దేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. చదువులు,ఉద్యోగాలు,వ్యాపారాలు,యుద్దాలు,ప్రయాణాలు,పాలిటిక్స్ అన్నీ పక్కకు… Read More
ఇళ్లపట్టాల పంపిణీ వాయిదా వెనుక: అసలు కారణం అదేనా: సీఎం జగన్ ఏం చెబుతున్నారు...!అమరావతి: ఏపీలో ఈ ఉగాది నాడు రికార్డు స్థాయిలో ఒకేసారి 26.6 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణి చేపట్టాలని భావించిన ప్రభుత్వం ఈ రోజు ఆ నిర్ణయాన్ని వాయిదా వ… Read More
0 comments:
Post a Comment