అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్త కేసులు 100 లోపే ఉండటం గమనార్హం. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కొత్త కేసుల కంటే రెట్టింపు ఉండటం గమనార్హం. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పడిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sVJnrP
Monday, January 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment