Tuesday, January 19, 2021

ఎంపీలకు ఫుడ్ సబ్సిడీ ఎత్తివేత -29నుంచి పార్లమెంట్ బడ్జెట్ భేటీ -క్వశ్చన్ అవర్‌కు ఓకే: స్పీకర్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల (జనవరి) 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్లమెంటుకు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించారు.. షాకింగ్: కొవాగ్జిన్ వద్దంటోన్న డాక్టర్లు -ప్రమాదం లేదని గ్యారంటీ ఏది? -మరో 45లక్షల డోసులకు కేంద్రం ఆర్డర్ బడ్జెట్ సందర్భంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a0MtT5

Related Posts:

0 comments:

Post a Comment