పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల (జనవరి) 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్లమెంటుకు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించారు.. షాకింగ్: కొవాగ్జిన్ వద్దంటోన్న డాక్టర్లు -ప్రమాదం లేదని గ్యారంటీ ఏది? -మరో 45లక్షల డోసులకు కేంద్రం ఆర్డర్ బడ్జెట్ సందర్భంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a0MtT5
ఎంపీలకు ఫుడ్ సబ్సిడీ ఎత్తివేత -29నుంచి పార్లమెంట్ బడ్జెట్ భేటీ -క్వశ్చన్ అవర్కు ఓకే: స్పీకర్
Related Posts:
సైకో శీనుగాడిని కస్టడీలోకి తీసుకోవడమే కాదు.. వాన్ని కాపాడటం పోలీసులకు సవాలే..!భువనగిరి : హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వికృత చేష్టలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ హత్యాచారాలకు పాల్పడుతు… Read More
ఎయిర్పోర్టులో నోట్ల కట్టలు సీజ్.. మూడేళ్లలో అదే పెద్ద మొత్తంహైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కిలోలకొద్దీ బంగారం శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడుతోంది. విదేశాల నుంచి వచ్చే వారు తమ వెంట అడ్డదారిలో బంగారం తీసుకొస… Read More
ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్(FACT)లో 274 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, మే… Read More
వివాదాలు.. కేరాఫ్ ఏపీ ప్రభుత్వం : ప్రతిష్ఠ పెరిగేనా..తరిగేనా: వీరి నిర్ణయాలు సరైనవేనా..!ఏపీలో ఏం జరుగుతోంది. అన్నింటా వివాదాలే. కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన సామాన్య ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం … Read More
తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ సందడి.. మహిళలతో కిటకిటలాడుతున్న బంగారం షాపులు..అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే జీవితమంతా బంగారుమయం అవుతుందని చాలా మంది విశ్వసిస్తారు. పేద, ధన… Read More
0 comments:
Post a Comment