కాలం మారుతోంది. కానీ జనం మాత్రం మారడం లేదు. మూఢ విశ్వాసాలతో ముందుకెళ్తున్నారు. కొన్ని ఘటనల గురించి తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. అయితే రాజ్కోట్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ 25 ఏళ్ల సీఏ విద్యార్థిని ఫ్యామిలీ మెంబర్స్ వేధించారు. 6 నెలలు గదిలో బంధించారు. వారానికోసారి ఆహారం ఇచ్చేవారు. విషయం తెలిసిన చుట్టుపక్కల వారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bS235O
Tuesday, January 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment