కాలం మారుతోంది. కానీ జనం మాత్రం మారడం లేదు. మూఢ విశ్వాసాలతో ముందుకెళ్తున్నారు. కొన్ని ఘటనల గురించి తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. అయితే రాజ్కోట్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ 25 ఏళ్ల సీఏ విద్యార్థిని ఫ్యామిలీ మెంబర్స్ వేధించారు. 6 నెలలు గదిలో బంధించారు. వారానికోసారి ఆహారం ఇచ్చేవారు. విషయం తెలిసిన చుట్టుపక్కల వారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bS235O
25 ఏళ్ల సీఏ స్టూడెంట్ను బంధించిన పేరంట్స్.. 6 నెలలు చీకటిలో, ఏమిచ్చారంటే..
Related Posts:
4940 ప్రత్యేక బస్సులు, 10 నుంచి 13వ తేదీ వరకు, అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా..సంక్రాంతి పండగ వస్తోంది. మరో 18 రోజుల్లో తెలుగు లోగిళ్లలో పండగ శోభ కనువిందు చేయనుంది. ఆంధ్రాలో అయితే వారం ముందునుంచే పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక తెల… Read More
పోర్న్ వీడియోలు చూస్తావా..? హాజీపూర్ హత్య కేసుల నిందితుడికి కోర్టు ప్రశ్న..హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిపై విచారణను ఫోక్సో స్పెషల్ కోర్టు జనవరి 3వ తేదీకు వాయిదా వేసింది. మనీషా హత్య కేసుకు సంబంధించి గురువారం కోర… Read More
అమరావతిపై 30న జనసేన కార్యాచరణ...ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు , అమరావతి ప్రజలు, రైతుల ఆందోళనపై చర్చించి పార్టీ తరపున నిర్ణయం ప్రకటించేందుకు గాను జనసేన పార్టీ విస్త… Read More
రైతులను సంతోషపరిచేలా నిర్ణయం..? అన్నీ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం: పార్థసారధిఏపీలో రాజధాని హీట్ సెగలు రేపుతోంది. మరికొన్ని గంటల్లో మంత్రివర్గ సమావేశం జరగనుండటంతో.. వేడి పీక్కి చేరింది. ఈ క్రమంలో వైసీపీ నేత పార్ధసారథి స్పందించా… Read More
బయో టాయిలెట్స్.. త్వరలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కోసం..సమ్మె విరమణ తర్వాత తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టింది. ఆర్టీసీ కార్పోరేషన్ ద్వారా ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస… Read More
0 comments:
Post a Comment