న్యూఢిల్లీ: సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా కరోనా వ్యాక్సిన్ ధర గురించిన కీలక ప్రకటన చేశారు. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఒక డోసును ప్రభుత్వానికి రూ. 200లకు, ప్రజలకు రూ. 1000 చొప్పున విక్రయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నేషనల్ డ్రగ్ రెగ్యూలేటర్.. కోవిషీల్డ్ వ్యాక్సిన్కు భారతదేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించిన నేపథ్యంలో ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X4P6Nl
ప్రభుత్వానికి రూ. 200, పబ్లిక్కు రూ. 1000: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర వివరాలివే: పూనావాలా
Related Posts:
సర్వేలో షాకింగ్ విషయాలు : మహిళలపై లైంగిక వేధింపులకు అదే కారణమట.!ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూసీ బ్రౌజర్ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 21వ శతాబ్దపు ఆధునిక… Read More
నిర్భయ దోషి ముఖేశ్ కుమార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, అత్యవసరంగా విచారించలేమని స్పష్టీకరణ..నిర్భయ దోషులు న్యాయ ప్రక్రియ పేరుతో కాలయాపన చేస్తున్నారు. రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం, తర్వాత సుప్రీంకోర్టులో తీర్పును సవాల్ చేయడం, క్యురేటివ్ పిటిష… Read More
కరోనాపై కేసీఆర్: రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలే, వైరస్ రాదని శాస్త్రవేత్త చెప్పాడు..తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కరోనా వైరస్ నమోదు కాలేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మ… Read More
మాన్సాస్ ట్రస్ట్ వివాదం: అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలకు సంచయిత కౌంటర్మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.ఇక ఇటీవల సంచయితను ట్రస్ట్ చైర్మన్ గా నియమించటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు అశోక్ గజపతి రాజ… Read More
నాకే బర్త్ సర్టిఫికెట్ దిక్కులేదు.. ఇక పేదలు,దళితుల పరిస్థితేంది.. : కేసీఆర్తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై తమ వైఖరిని కుండబద్దలు కొట్టారు… Read More
0 comments:
Post a Comment