అమెరికా సహా పలు దేశాల్లో రెండో దశ కరోనా కేసులు విజృంభిస్తుండగా.. భారత్ లో మాత్రం వైరస్ విలయం కాస్త నిదానించింది. కొత్త కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈనెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుండటం ఇంకాస్త ఊరట కలిగించే అంశం. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39xznfA
భారత్లో కరోనా: కొత్తగా 16,946 కేసులు, 198 మరణాలు - తొలిదశలో 1.65కోట్ల టీకా డోసులు
Related Posts:
తెరపైకి మార్గదర్శి కేసు: రామోజీరావు సహా పలువురికి సుప్రీంకోర్టు నోటీసులుహైదరాబాద్: మార్గదర్శి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో రామోజీరావుకు, ఫైనాన్సియర్లకు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి పైనా… Read More
UPSC: మాజీ సీఎం మనుమరాలు, రాణి మొదటిసారి భోణి, నువ్వు గ్రేట్, తాత ఢిల్లీతో ఫైట్: పేరు నిలబెట్టు!చెన్నై/ న్యూఢిల్లీ: ఆమె మాజీ సీఎం మనుమరాలు. అనుకుంటే రాజకీయాల్లోకి వచ్చి ఏమైనా చెయ్యగలరు. ఒక పార్టీ అధిష్టానం పూర్తిగా ఆమెకు మద్దతు ఇచ్చింది. ద్రవిడ క… Read More
100 రోజులుగా కరోనా కేసులు నిల్ - న్యూజిలాండ్ అరుదైన ఘనత - ఎలా సాధించారు?భూగోళాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి గడిచిన ఆరు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్నది. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 2కోట్లకు చేరువైన వేళ.. ఒకే ఒక్క దేశం ప్రశా… Read More
అమ్ముడు పోయేవాడ్ని కాదు ..ఆ పదవి నాకివ్వండి .. టీపీసీసీ అధ్యక్ష పదవిపై జగ్గారెడ్డికాంగ్రెస్ పార్టీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన పార్టీ విషయంలోనూ , సీఎం కేసీఆర్ విషయంలో… Read More
ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ ? కొత్త జిల్లాలపై మౌనం - తెర వెనుక ఏం జరుగుతోంది ?ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ తాజాగా క్లాసు పీకారా ? ఎమ్మెల్యేలు కొంతకాలంగా సైలెంట్ కావడం వెనుక కారణాలేంటి ? ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వ… Read More
0 comments:
Post a Comment