Thursday, January 14, 2021

భారత్‌లో కరోనా: కొత్తగా 16,946 కేసులు, 198 మరణాలు - తొలిదశలో 1.65కోట్ల టీకా డోసులు

అమెరికా సహా పలు దేశాల్లో రెండో దశ కరోనా కేసులు విజృంభిస్తుండగా.. భారత్ లో మాత్రం వైరస్ విలయం కాస్త నిదానించింది. కొత్త కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈనెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుండటం ఇంకాస్త ఊరట కలిగించే అంశం. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39xznfA

Related Posts:

0 comments:

Post a Comment