అమెరికా సహా పలు దేశాల్లో రెండో దశ కరోనా కేసులు విజృంభిస్తుండగా.. భారత్ లో మాత్రం వైరస్ విలయం కాస్త నిదానించింది. కొత్త కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈనెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుండటం ఇంకాస్త ఊరట కలిగించే అంశం. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39xznfA
Thursday, January 14, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment