Thursday, January 7, 2021

ఎన్డీఆర్ఎఫ్ లో మహిళలు .. విపత్తులపై పోరాటం, విధుల్లో 100 మందితో కూడిన మొదటి దళం

ఆకాశంలో సగం ,అవనిలో సగం మాత్రమే కాదు, అవకాశం ఇస్తే పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు మహిళలు. తాజాగా జాతీయ విపత్తు నిర్వహణా దళంలోకి ప్రవేశించిన మహిళలు మేము సైతం అంటూ తమ సత్తాను నిరూపించుకునే పనిలో పడ్డారు. ఇప్పటివరకు ఎన్ డి ఆర్ ఎఫ్ లో కేవలం పురుషులు మాత్రమే పని చేసేవారు. కానీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oiENkO

Related Posts:

0 comments:

Post a Comment