2020 వ సంవత్సరంలో కరోనా మహమ్మారి తో పాటుగా హైదరాబాదీలు మర్చిపోలేని చేదు జ్ఞాపకం భాగ్యనగరానికి ఈసారి విపరీతంగా కురిసిన వర్షాలు, వరదలు. గతంలో 1908 సంవత్సరంలో మూసీ నదికి వరదలు ముంచెత్తాయి. ఆ తర్వాత 2020 వ సంవత్సరంలో ఊహించని విధంగా హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. భాగ్యనగర వాసులు వరదల కారణంగా నిరాశ్రయులై చిగురుటాకుల్లా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nVfLYS
Monday, December 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment