2020 వ సంవత్సరంలో కరోనా మహమ్మారి తో పాటుగా హైదరాబాదీలు మర్చిపోలేని చేదు జ్ఞాపకం భాగ్యనగరానికి ఈసారి విపరీతంగా కురిసిన వర్షాలు, వరదలు. గతంలో 1908 సంవత్సరంలో మూసీ నదికి వరదలు ముంచెత్తాయి. ఆ తర్వాత 2020 వ సంవత్సరంలో ఊహించని విధంగా హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. భాగ్యనగర వాసులు వరదల కారణంగా నిరాశ్రయులై చిగురుటాకుల్లా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nVfLYS
year ender 2020 : హైదరాబాద్ ను ముంచేసిన వరదలు ఓ చేదు జ్ఞాపకం .. అపార ఆస్తి, ప్రాణ నష్టం
Related Posts:
దేశంలోనే కరోనా టెస్టుల్లో ఏపీ టాప్ ... రికవరీలోనూ రికార్డ్ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటమే కాకుండా ర్యాపిడ్ టెస్టులు చెయ్యాలని , మండలాల వారీగా కరోనా టెస్టులు నిర్వహించాలని న… Read More
ఏపీలో డీఎంఈలో 1070 స్పెషలిస్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలడైరెక్టొరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్పెషలిస్టు మరియు ఇతర వేకెన్సీల పోస్టు… Read More
ఏపీలో తెరుచుకోనున్న ప్రముఖ ఆలయాలు..!టీటీడి పై కొనసాగుతున్న ఉత్కంఠ..!అమరావతి/హైదరాబాద్ : లాక్డౌన్ ఆంక్షల నుండి మినహాయింపులు ప్రకటిస్తున్న తరుణంలో ఏపీలోని ప్రముఖ దేవాలయాలు ఆద్యాత్మికతను సంతరించుకోబోతున్నాయి. చిత్తూరు జి… Read More
కోటి 10 లక్షల మందికి కరోనా వైరస్ పరీక్షలు, డ్రాగన్ కీలక నిర్ణయం.. ఎక్కడంటే...వుహాన్.. కరోనా వైరస్ ఆవిర్భవించింది ఇక్కడే. చైనాలోని ఈ నగరం పేరు వింటేనే ప్రపంచం భయపడే పరిస్థితి నెలకొంది. వైరస్ సోకిన తర్వాత 76 రోజుల లాక్ డౌన్ విధిం… Read More
లక్ష 71 వేలు, ఒక్కొక్కరి నుంచి ముక్కుపిండి వసూల్, ట్రక్కులో 57 మందిని కుక్కి, 40 డిగ్రీల ఎండలో...కరోనా రక్కసి వల్ల చేతికి పనిలేదు. పట్నం పొమ్మంటే.. పల్లె రమ్మంటుంది. ఆంక్షలతో కూడిన రవాణాతో వలసకూలీలు ఆందోళన చెందుతున్నారు. చేతిలో కాస్త డబ్బులు ఉన్నవ… Read More
0 comments:
Post a Comment