తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ పోస్టు కుంపటి పెట్టింది. నేతలు/ వర్గాలుగా విడిపోయారు. ఇక వారి అభిమానులకు హద్దే లేకుండా పోయింది. పీసీసీ చీఫ్ పదవీ రేవంత్ రెడ్డికి వస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే దానిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వారిలో వీ హనుమంతరావు ఒకరు.. అయితే వీహెచ్పై రేవంత్ అభిమానికి కోపం వచ్చింది. ఫోన్ చేసి మరీ బెదిరించాడు. దీంతో వీహెచ్ పోలీసులను ఆశ్రయించగా.. ఇవాళ అతనిని అరెస్ట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WYqeH5
Thursday, December 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment