ఆంద్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లలోని ఏలూరు పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు, దెందులూరులోనూ గుర్తు తెలియని వ్యాధి తీవ్ర భయాందోళనలు రేపుతున్నది. ఫిట్స్, వాంతులు వంటి లక్షణాలతో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య సోమవారం నాటికి 425కు పెరిగింది. వ్యాధి తీవ్రతరం కావడంతో ఏలూరు విద్యానగర్ కు చెందిన శ్రీధర్(45)అనే వ్యక్తి ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. ఎందుకిలా జరుగుతోందో ఇప్పటికీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39PkSFE
ఏలూరు విపత్తును ముందే గుర్తించా -మద్యం ఆదాయం రైతులకు -పవన్ కల్యాణ్ సరికొత్త ఉద్యమం
Related Posts:
కసాయి కొడుకు .. తండ్రి గొంతుపై కాలితో తొక్కి హతమార్చిన తనయుడు; పశ్చిమగోదావరి జిల్లాలో దారుణంసమాజంలో మానవ సంబంధాలకు, రక్త సంబంధాలకు అర్ధం లేకుండా పోతుంది. కంటికి రెప్పలా కన్న కొడుకును పెంచుకున్న, అడిగినవన్నీ ఇచ్చి పెద్ద చేసిన తండ్రినే కాటికి ప… Read More
Bharat Bandh: భారత్ బంద్ పై గులాబ్ తుపాన్ దెబ్బ-భారీ వర్షాలతో ఆందోలనలకు అడ్డంకిగులాబ్ తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న రాత్రి వజ్రపుకొత్తూరు, కళింగపట్నం మధ్య తీరం దాటడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ప… Read More
చైనా దుందుడుకు: లఢక్ బోర్డర్ వద్ద మళ్లీ: 8 చోట్ల కొత్త నిర్మాణాలు: చీకటి యుద్ధంపై రిహార్సల్స్న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ.. చైనా తన తెంపరితనాన్ని మానుకోవట్లేదు. దుందుడుకు చర్యలకు దిగుతూనే వస్తోంది. భారత్ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూనే ఉంది. దాదా… Read More
Officer: సహద్యోగి రేప్ కేసులో ఎయిర్ ఫోర్స్ అధికారి అరెస్టు, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఉద్యోగం చెయ్యమంటే !కోయంబత్తూరు/చెన్నై: ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న అధికారి సాటి ఉద్యోగి మీద కన్ను వేశాడు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఎయిర్ ఫ… Read More
మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్లు, టెలికాం నెట్ వర్క్-కేంద్రానికి జగన్ సర్కార్ వినతి-తగ్గుతున్న ప్రభావంఏపీలో మావోయిస్టుల ప్రభావం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే మావోయిస్టుల సంచారం కనిపిస్తోంది. అలాగే లొంగుబాట్లు కూడా పెర… Read More
0 comments:
Post a Comment