సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. అనర్హత పిటిషన్ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేకపోవడంతో మాటల దాడిని పెంచిన ఆయన.. కొంతకాలంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని కోలుకుంటోన్న ఎంపీ రఘురామ.. సామాజిక మాధ్యమాలు, ఫోన్ ఇన్లద్వారా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WPVsjM
క్రిస్మస్నాడు జగన్ పచ్చి అబద్దాలు -సీఎం స్థాయి ఇంకా పతనం -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్
Related Posts:
రేపటి నుంచి ఏపీలో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం- అక్కడ మాత్రమే...ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే కేంద్రం విధించిన మార్గ… Read More
ఇండియా సెల్యూట్స్: శిరస్సు వంచి నమస్కరిస్తోన్న భారతావని: పోలీసుల అమరవీరుల స్థూపంతో షురూ..న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్న ఫ్రంట్లైన్ వారియర్స్కు కృతజ్ఙత తెలియజేస్తోంది … Read More
విశాఖ ఛాతీ, గీతం ఆసుపత్రులకు అరుదైన గౌరవం: పూల వర్షాన్ని కురిపించిన వైమానిక దళ హెలికాప్టర్లువిశాఖపట్నం: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్న ఫ్రంట్లైన్ వారియర్స్కు కృతజ్ఙత తెలియజేస్తోంది … Read More
కిమ్ మరణంపై ట్రంప్ చెప్పినట్లే.. ఉ.కొరియా బోర్డర్లో బుల్లెట్ల వర్షం.. అమెరికాలో కరోనా విలయం..పిల్ల వెబ్సైట్ల నుంచి బడా మీడియా కంపెనీల దాకా ఆయన మరణాన్ని ధృవీకరించాయి.. మృతదేహం తాలూకు ఫొటోలు కూడా ప్రచురించాయి.. భూగోళమంతా వాటిని నమ్మడానికి సిద్ధ… Read More
లేఖ వ్యవహారంలో నిమ్మగడ్డను ఫిక్స్ చేస్తున్నారా ? హైదరాబాద్ లో సీఐడీ... త్వరలో ప్రశ్నించే అవకాశం..కేంద్రానికి రాసిన వివాదాస్పద లేఖ వ్యవహారంలో ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు సీఐడీ ఉచ్చు బిగిస్తోంది. ఆయన రాశారని చెబుతున్న లేఖ ఎక్కడి నుంచ… Read More
0 comments:
Post a Comment