బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. తెల్లవారు జామున పొగమంచు అలముకోవడం కూడా ప్రమాదానికి దారి తీసి ఉంటుందని అంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34KX7eJ
రక్తమోడిన రహదారి: క్రూయిజర్ను ఢీ కొట్టిన బస్సు.. తుక్కుతుక్కు: అయిదుమంది దుర్మరణం
Related Posts:
రాష్ట్ర వ్యాప్తంగా 79.64 శాతం పోలింగ్ : టాప్ లో ప్రకాశం: అత్యల్పం .. విశాఖ జిల్లాలో..!అర్దరాత్రి వరకు సాగిన ఏపి ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ 80 శాతం దాటుతుందని భావించినా గతం కంటే 1.23 శాతం అధికంగా పోలింగ్ నమోదై… Read More
శ్రీరామ నవమి విశిష్టతడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువ… Read More
చంద్రబాబుకు మద్దతిచ్చిన కేఏ పాల్ .. బాబు కోసం ఢిల్లీ వెళ్ళిన పాల్ఏపీలో జరిగిన పోలింగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం చంద్రబాబుతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ఈసీ తీరుపై మండిపడ్డారు .ఆంధ్ర ప్ర… Read More
హైదరాబాద్లో మోస్తరు వర్షం : పలుచోట్ల కరెంట్ కట్హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. భానుడి భగభగలతో అల్లాడిన జనానికి చల్లని గాలితో కాస్త ఉపశమనం లభి… Read More
చంద్రబాబుపై కేటీఆర్ సెటైర్లు ...బాబు అరుపులు , కేకలు వర్కవుట్ కాలేదేమోసార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని చెప్పిన , రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రత్యక్షంగా ఏపీ ఎన్నికల్లో పోటీ చెయ్… Read More
0 comments:
Post a Comment