Sunday, December 27, 2020

రక్తమోడిన రహదారి: క్రూయిజర్‌ను ఢీ కొట్టిన బస్సు.. తుక్కుతుక్కు: అయిదుమంది దుర్మరణం

బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. తెల్లవారు జామున పొగమంచు అలముకోవడం కూడా ప్రమాదానికి దారి తీసి ఉంటుందని అంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34KX7eJ

Related Posts:

0 comments:

Post a Comment