అర్దరాత్రి వరకు సాగిన ఏపి ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ 80 శాతం దాటుతుందని భావించినా గతం కంటే 1.23 శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. అధికంగా ప్రకాశం జిల్లాలో పోలింగ్ న మోదు కాగా..అత్యల్పంగా విశాఖ జిల్లాలో నమోదైంది. ఇక, అసెంబ్లీ నియోజకవర్గాల్లో అద్దంకి లో 89.82 శాతం తో తొలి స్థానం లో నిలిచింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GkSdJt
రాష్ట్ర వ్యాప్తంగా 79.64 శాతం పోలింగ్ : టాప్ లో ప్రకాశం: అత్యల్పం .. విశాఖ జిల్లాలో..!
Related Posts:
హైదరాబాద్లో వర్ష బీభత్సం.. జగిత్యాలలో కూడాహైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. నగరంలోని పలు ప్… Read More
ఎంసెట్ దరఖాస్తు మరోసారి పొడగింపు, విద్యార్థుల వినతి మేరకే: కన్వీనర్ఎంసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా కొందరు దరఖాస్తు చేయాల్సి ఉంది. తమకు గడువు కావాలని కోరగా.. కన్వీనర్ అంగీకరించారు… Read More
వారఫలితాలు తేదీ 2 జూలై శుక్రవారం నుండి 8 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఉగ్రవాదుల ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు, స్వాధీనందేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగిన హైదరాబాద్తో లింక్ ఉంటుంది. బీహర్ దర్బంగా రైల్వేస్టేషన్ బాంబు ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. అయితే హైదరాబాద్లో ములాలు కని… Read More
ఇదేంది.. పెళ్లి కొడుకు పక్కన ఉండగానే, పెళ్లి కూతురుకు ముద్దుల వర్షం..పెళ్లి సమయంలోనూ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. వధువు/ వరుడు ఇష్టం లేదని చెప్పడమో.. బైక్, కట్నం కావాలని కోరడమే చూస్తున్నాం. కానీ ఓ వీడియో మాత్రం సోషల్… Read More
0 comments:
Post a Comment