అర్దరాత్రి వరకు సాగిన ఏపి ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ 80 శాతం దాటుతుందని భావించినా గతం కంటే 1.23 శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. అధికంగా ప్రకాశం జిల్లాలో పోలింగ్ న మోదు కాగా..అత్యల్పంగా విశాఖ జిల్లాలో నమోదైంది. ఇక, అసెంబ్లీ నియోజకవర్గాల్లో అద్దంకి లో 89.82 శాతం తో తొలి స్థానం లో నిలిచింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GkSdJt
రాష్ట్ర వ్యాప్తంగా 79.64 శాతం పోలింగ్ : టాప్ లో ప్రకాశం: అత్యల్పం .. విశాఖ జిల్లాలో..!
Related Posts:
స్లాబ్తో కూలిన తల్లి, కుమారులు.. సిమెంట్ పెళ్లలు, ఇనుపరాడ్ల కింద నరకయాతన...ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భవనం కూల్చివేత మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. డోంగ్రిలో గల భవనం కుప్పకూలిపోవడంతో .. అందులో ఉన్న వారు విగత… Read More
రూట్ మార్చిన కర్ణాటక బీజేపీ: గవర్నర్ కు ఫిర్యాదు, స్పీకర్ ఏకపక్ష నిర్ణయం, సీఎంను కాపాడాలని ?బెంగళూరు: కర్ణాటక శాసన సభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సమయంలో బీజేపీ నాయకులు ఒక్కసారిగా రూట్ మార్చారు. గురువారం మద్యాహ్న శాసన సభా సమావేశాల భోజన విర… Read More
ఏసీబీ కస్టడీకి నోట్ల కట్టల ఎమ్మార్వో.. ఆదాయానికి మించిన ఆస్తుల యవ్వారం..!హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కేశంపేట ఎమ్మార్వో లావణ్య ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డ విషయం తెలిసిందే. ఏసీబీ సోదాల్లో 93 లక్షల రూపాయలు బయటపడ్డాయి. ఆ క్ర… Read More
బలపరీక్షలో గవర్నర్ జోక్యంపై కాంగ్రెస్ ఫైర్!బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతం శాసనసభలో ఎదుర్కొంటోన్న బలపరీక్ష అంశం చి… Read More
తెలంగాణలో గవర్నర్ మార్పు..? నరసింహన్తో కేసీఆర్ భేటీహైదరాబాద్ : తెలంగాణకు కూడా కొత్త గవర్నర్ను నియమించనుందా ? నరసింహన్ స్థానంలో మరొకరిని నియమిస్తారా అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇటీవలే ఏపీకి విశ్వభూషణ్ … Read More
0 comments:
Post a Comment