Saturday, April 13, 2019

రాష్ట్ర వ్యాప్తంగా 79.64 శాతం పోలింగ్ : టాప్ లో ప్ర‌కాశం: అత్య‌ల్పం .. విశాఖ జిల్లాలో..!

అర్దరాత్రి వ‌ర‌కు సాగిన ఏపి ఎన్నిక‌ల్లో 79.64 శాతం పోలింగ్ న‌మోదైంది. పోలింగ్ 80 శాతం దాటుతుంద‌ని భావించినా గ‌తం కంటే 1.23 శాతం అధికంగా పోలింగ్ న‌మోదైంది. అధికంగా ప్ర‌కాశం జిల్లాలో పోలింగ్ న మోదు కాగా..అత్య‌ల్పంగా విశాఖ జిల్లాలో న‌మోదైంది. ఇక‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అద్దంకి లో 89.82 శాతం తో తొలి స్థానం లో నిలిచింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GkSdJt

Related Posts:

0 comments:

Post a Comment