అర్దరాత్రి వరకు సాగిన ఏపి ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ 80 శాతం దాటుతుందని భావించినా గతం కంటే 1.23 శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. అధికంగా ప్రకాశం జిల్లాలో పోలింగ్ న మోదు కాగా..అత్యల్పంగా విశాఖ జిల్లాలో నమోదైంది. ఇక, అసెంబ్లీ నియోజకవర్గాల్లో అద్దంకి లో 89.82 శాతం తో తొలి స్థానం లో నిలిచింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GkSdJt
Saturday, April 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment