Saturday, December 26, 2020

తాడిపత్రిలో దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. పోలీసులపై టీడీపీ నేత దీపక్ రెడ్డి ధ్వజం

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇన్సిడెంట్‌లో పోలీసులే కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎమ్మెల్యే, అతని కుమారుడు, అనుచరులు కత్తులు, కర్రలు, గొడ్డళ్లతో జే సీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వచ్చి దాడి చేస్తుంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aIK69p

Related Posts:

0 comments:

Post a Comment