హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ హైకోర్టులో నిరాశే ఎదురైంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న డిశ్చార్జ్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. మరోవైపు ఏసీబీ కోర్టులో మంగళవారం జరిగిన విచారణకు కాంగ్రెస్ ఎపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు గైర్హాజరయ్యారు. {image-sandra-venkata-veeraiah-pic-659-1607443740.jpg
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qLQOB9
ఓటుకు నోటు కేసు: ఏసీబీ కోర్టులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నిరాశ
Related Posts:
తిరుమలలో విషాదం: పాల వ్యాన్ కింద పడి భక్తుడు మృతి, ఇలా చేయొద్దంటూ రమణదీక్షితుల వినతితిరుపతి: తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం లారీ కిందకు దూకి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీవారి పూజా కైంకర్యాల కోసం పాలను తీ… Read More
మేఘాలయాలో పౌరసత్వ ఉద్రిక్తత: ఇంటర్నెట్ బంద్.. కర్ఫ్యూ విధింపు: సోషల్ మీడియాపై నిఘాషిల్లాంగ్: పౌరసత్వ సవరణ బిల్లను వ్యతిరేకిస్తూ అగ్నిగుండంలా మారిన ఈశాన్యా రాష్ట్రాల జాబితాలో తాజాగా మేఘాలయా కూడా చేరింది. ఇప్పటిదాకా అస్సాం, త్రిపురలకే… Read More
శంషాబాద్లో భారీగా బంగారం పట్టివేత....!శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న మరో ముఠా పట్టుబడింది. ఇటివల డీఆర్ఐ అధికారులు దాడులను పెంచడంతో పాటు బంగారం స్మగ్లింగ్పై దృష్టి సార… Read More
2019 సుప్రీంకోర్టు తీర్పులు: అయోధ్య నుంచి శబరిమల ఆర్టీఐ రాఫెల్ వరకు..!ఈ ఏడాది సుప్రీం కోర్టు పలు కీలక కేసులపై తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17న రాజీనామా చేశారు. అయితే తాను పద… Read More
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి..! పొలిటికల్ సినారియోపై తనదైన శైలిలో స్పందిస్తున్న మెగాస్టార్..!!హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రజల ఆలోచనా విధానం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం బలంగా ఉండాలే గాని ఎప్పటికైనా ఆ ధ్… Read More
0 comments:
Post a Comment