న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలుకుతున్న ప్రముఖుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, ప్రముఖ బాక్సర్, ఒలింపిక్ విజేత విజేందర్ కూడా ఈ జాబితాలో చేరారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుంటే తనకు ఇచ్చిన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును వెనక్కి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mO3XqP
Sunday, December 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment