అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కొత్త ఏడాది సందర్భంగా సరికొత్త నిర్ణయాలను తీసుకోబోతోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటోన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై దండయాత్ర సాగించనున్నారు. దీనికోసం ఆయన విస్తృతంగా జిల్లాల పర్యటనకు పూనుకుంటున్నారు. కొత్త ఏడాది ఆరంభం నుంచే ఆయన జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34sl7TE
కొత్త ఏడాదిలో పవన్ కల్యాణ్ భారీ స్కెచ్ ఇదే: జనసేన ఇక ఫుల్ యాక్టివ్: జగన్ సర్కార్పై వార్
Related Posts:
కరోనా కల్లోలం: గ్రామాల్లో ప్రబలుతున్న మూఢ నమ్మకాలు: నైవేద్యంగా నాలుకను కోసుకున్నాడు..!అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా ఒకవంక కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోండగా..అంతకంటే ప్రమాదకరమైన మూఢనమ్మకాలు ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతున్నాయి. మారుమూల గ్… Read More
తప్పక చదవండి: రంజాన్ మాసంలో జాగ్రత్తలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్లైన్స్ విడుదలన్యూయార్క్ : ప్రపంచాన్ని కరోనావైరస్ కబళిస్తోంది. ఈ వైరస్ విశ్వరూపం చూపిస్తున్న సమయంలోనే పలు పండుగలు కూడా వచ్చాయి. ఈ వేడుకలను సంబరంగా జరుపుకునే వీలు లే… Read More
అలర్ట్: చెన్నై నుంచి శ్రీకాకుళంకు చేరిన మత్స్యకారులు, క్వారంటైన్కు తరలింపుచెన్నై/అమరావతి: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి ఓ బోటులో నాలుగు రోజుల క్రితం సముద్రంలో బయలుదేరిన 12 మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాకు చేరుకు… Read More
ఏపీలో కరోనా: విశాఖలో భారీ షాక్.. జగన్ ‘ఆరెంజ్’ యత్నాలకు బ్రేక్.. ‘వీసీ’లతో చంద్రబాబు వాయింపు..లాక్ డౌన్ ముగిసిన వెంటనే రాజధానిని విశాఖపట్నానికి తరలించాలన్న ఉద్దేశంతోనే అక్కడ కరోనా కేసుల్ని తొక్కిపెడుతున్నారంటూ ప్రతిపక్షం విమర్శలు.. గడిచిన 14 రో… Read More
కరోనా వ్యాక్సిన్పై బెట్టింగులొద్దు:ఇది జగమొండి:డ్రగ్స్ను కనుగొంటామనే గ్యారంటీ లేదు:డబ్ల్యూహెచ్ఓజెనీవా: ప్రపంచవ్యాప్తంగా లక్షా 60 వేలమందిపై ప్రజలను పొట్టనబెట్టుకున్న మహమ్మారి కరోనా వైరస్. చైనాలో తొలిసారిగా బయటపడిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని తన… Read More
0 comments:
Post a Comment