సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న వింధ్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం(డిసెంబర్ 12) మధ్యాహ్నం 12.50గం. సమయంలో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో సంభవించిన పేలుళ్లతో... కార్మికులు భయంతో ఫ్యాక్టరీ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొమ్మిది మంది కార్మికులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37dpMe9
బొల్లారం కెమికల్ ప్లాంట్లో భారీ పేలుడు.. ఎగసిపడుతున్న మంటలు.. చిక్కుకుపోయిన కార్మికులు?
Related Posts:
ఏపీలో సాయిరెడ్డి వియ్యంకుడి వ్యాక్సిన్? -రజనీలా దమ్ముందా? -జగన్ గుక్కపెట్టి ఏడ్చేలా: ఎంపీ రఘురామఅనర్హత పిటిషన్ వ్యవహారం ఎంతకూ తేలకపోవడంతో సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలు, ఆరోపణల పరంపరను కొనసాగిస… Read More
రాములమ్మ కీ రోల్: బస్సుయాత్ర బాధ్యత ఆమెకే..? పాదయాత్ర కూడా..రాములమ్మ విజయశాంతి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టే బీజేపీ హై కమాండ్ నడుచుకుంటోంది. తెలంగాణలో బీజేపీ చేపట్టే కార్… Read More
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నుజ్జునుజ్జయిన కారు... ముగ్గురు అక్కడికక్కడే మృతియాదాద్రి భువనగరి జిల్లా గూడూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు,ఒక వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చె… Read More
బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్తో కాంగ్రెస్ పొత్తు... టీఎంసీ-బీజేపీ టఫ్ ఫైట్లో ప్రభావం చూపించగలరా..వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి బరిలో దిగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం(డిసెంబర్ 2… Read More
30 లక్షల పేదలకు పట్టాల పంపిణీ, 15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం: మంత్రి బొత్సపేదలకు ఇళ్ల పట్టాలు రేపు (శుక్రవారం) పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చెప్పినట్టే పేదలకు ఇళ్లు కట్టిస్తున్నా… Read More
0 comments:
Post a Comment