సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న వింధ్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం(డిసెంబర్ 12) మధ్యాహ్నం 12.50గం. సమయంలో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో సంభవించిన పేలుళ్లతో... కార్మికులు భయంతో ఫ్యాక్టరీ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొమ్మిది మంది కార్మికులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37dpMe9
బొల్లారం కెమికల్ ప్లాంట్లో భారీ పేలుడు.. ఎగసిపడుతున్న మంటలు.. చిక్కుకుపోయిన కార్మికులు?
Related Posts:
కేసీఆర్ పై ఈసీకి వీహెచ్పీ ఫిర్యాదు...వారి మనోభావాలు దెబ్బతిన్నాయటహైదరాబాద్ : తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ సభలో చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ర… Read More
విశాఖ నుండి భరత్: అసెంబ్లీ సిట్టింగ్ ల్లో మార్పులు : టిడిపి తుది జాబితా విడుదల..!ఉత్కంఠ గా మారిన టిడిపి అభ్యర్దుల తుది జాబితాన అర్దరాత్రి దాటిన తరువాత విడుదల చేసారు. మొత్తం 25 లోక్స భ స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసారు. వి… Read More
ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం .. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ఎన్నికలు సజావుగా జరగటం కోసం ,గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండడం కోసం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఈసారి జరగనున్… Read More
అన్నదమ్ముల అనుబంధం: అనిల్ అంబానీ జైలుకెళ్లకుండా ఆదుకున్న రక్తసంబంధంతమ్ముడిని అన్న ఆదుకున్నాడు. వ్యాపారంలో విబేధాలు, పోటీ ఉన్నప్పటికీ... తమ్ముడు కష్టాల్లో ఉండటాన్ని చూడలేకపోయింది రక్త సంబంధం. అందుకే నేనున్నానంటూ ముందుక… Read More
డబుల్ ధమాకా: ఈ తల్లీ కూతుళ్లు చరిత్ర సృష్టించారు...ఎందులో తెలుసా..?ఢిల్లీ: ఒకరి వయస్సు 56 ఏళ్లు... మరొకరి వయస్సు 28 ఏళ్లు. అయినా ఇద్దరూ పోటీ పడి చదివారు. ఇద్దరికీ ఒకేరోజు పీహెచ్డీ పట్టా వచ్చింది. పోటీ పడి చదివిని ఈ ఇ… Read More
0 comments:
Post a Comment