కొత్త రకం కరోనా వైరస్ బ్రిటన్ను వణికిస్తుండటంతో భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బ్రిటన్కు విమాన సర్వీసులను రద్దు చేసిన భారత్... ఇటీవలి యూకె నుంచి స్వదేశానికి వచ్చినవారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో యూకె రిటర్నీస్ లెక్కలను బయటకు తీస్తున్నాయి. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సాయంతో నవంబర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hbBucp
టైమ్ టు ట్రాక్ : ఏ రాష్ట్రంలో ఎంతమంది యూకె రిటర్నీస్... తెలంగాణలో ఆ నంబర్ ఎంతంటే..
Related Posts:
యడ్యూరప్పకు మరో ఛాన్స్ ?-సీఎంగా కొనసాగే అవకాశం-కర్నాటకలో మారుతున్న రాజకీయంకర్నాటక సీఎం పదవి నుంచి యడియూరప్పను తప్పించే విషయంలో తీవ్ర మల్లగుల్లాలు పడిన బీజేపీ అధిష్టానం చివరికి ఆయన్ను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండ… Read More
భారత్ లో కరోనా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ .. తాజాగా 39,361 కొత్త కేసులు, 416 మరణాలుభారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 39,361 కరోనా కొత్త కేసులను నమోదు చేసింది. ఇది నిన్నటి రోజువారీ కేసులో లెక్క కంటే… Read More
లోక్ సభ సీట్ల పెంపు-కింగ్ మేకర్లుగా జగన్ -కేసీఆర్ : ఢిల్లీలో వేగంగా మారుతున్న సమీకరణాలు..!!జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అప్పుడే వ్యూహాలు మొదలయ్యాయి. 2024 నాటికి పదేళ్లు అధికారం పూర్తి చేసుకోనున్న… Read More
జోరుగా తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల బిజినెస్ .. ఆ ట్రావెల్స్ పై కేసు పెట్టిన టీటీడీతిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్న విష… Read More
మరో అల్పపీడనం: ఏపీలో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు, 40-50 కి.మీ వేగంతో గాలులుఅమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చెరువులు నిండు కుండలాను తలపిస్తుండగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదన… Read More
0 comments:
Post a Comment