హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా కేంద్రమంత్రులను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. బీజేపీతో టీఆర్ఎస్ పార్టీకి రాజీ కుదిరిందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. థర్డ్ ఫ్రంట్ అంటూ మోడీ ఫ్రంట్లో కేసీఆర్ చేరిపోయారని కాంగ్రెస్ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/348gH43
కేసీఆర్కు దెబ్బ మీద దెబ్బ: అందుకే జాబ్స్ నోటిఫికేషన్స్ గుర్తొచ్చాయి, పోలీసులకు కిషన్ రెడ్డి సూచన
Related Posts:
75 ఏళ్ల వృద్దుడు కోలుకున్నాడు, పరీక్షలు చేయడం లేదనడం సరికాదు, 10 కొత్త కేసులు: మంత్రి ఈటలతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ను కట్టడి చేయగలిగామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. వైరస్ సోకిని 75 ఏళ్ల వృద్దుడు కూడా కోలుకున్నాడన… Read More
సీబీఎస్ఈ పరీక్షల తేదీలు ఖరారు: ఎప్పట్నుంచంటే?న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం ప్రకటించింది. 10, 12వ తరగతి పరీక్షల ని… Read More
లాక్డౌన్ లో సీజ్ చేసిన వెహికల్స్ విడుదల..!ఛలాన్లు చెల్లిస్తే తిరిగిచ్చేయడానికి రెఢీ పోలీసులు..!హైదరాబాద్ : లాక్డౌన్ ఆంక్షలను కాదని మీ సొంత ద్విచక్ర వాహనం వేసుకుని రయ్ రయ్ మని రోడ్ల మీదకు వెల్లారా..? పోలీసులు అంతే వేగంతో మీ వాహనాన్ని సీజ్ చేసారా… Read More
కబళించిన రైలు: వారం క్రితమే ఈ-పాస్ కోసం ఆప్లై, స్పందించని ఎంపీ సర్కార్.. కాలినడకన బయల్దేరి...ఔరంగబాద్ రైలు ప్రమాదానికి ఒక రకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కారణం. కూలీలు దరఖాస్తు చేసిన ఈ పాస్లు పెండింగ్లో ఉండటం వల్ల వారు కాలినడకన బయల్దేరారు. మహార… Read More
బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది..?న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు చెప్పేందుకు లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు సమయం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ ఏ… Read More
0 comments:
Post a Comment