కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ఏ క్షణాన్నైనా ఢిల్లీని ముట్టడించి సత్తా చాటేందుకు రైతులు సరిహద్దుల్లో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారత్ బంద్ నిర్వహించడం ద్వారా తామేంటో పాలకులకు చూపించిన అన్నదాతలు ఈ నెల 14న దేశవ్యాప్త రైల్ రోకోకు సిద్ధమవుతున్నారు. కేంద్రం మాత్రం వీరిని ఎలా ఎదుర్కోవాలో తెలియక దిక్కులు చూస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37bOP11
రైతుల ఆందోళనలు హైజాక్- ఇందిర చేసిన తప్పునే మోడీ కూడా చేస్తున్నారా ?
Related Posts:
ఏ2 నుండి ఏ1 కి మారిన మాజీ మంత్రి అఖిల ప్రియ .. బోయినపల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్భూవివాదంలో ముగ్గురు వ్యాపారులను కిడ్నాప్ చేసిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన టీడీపీ … Read More
Hightec life: బిగ్ షాట్స్ కు ఆంటీలు, అమ్మాయిల పిచ్చి, సినీతారలతో స్కెచ్, కింగ్ పిన్ ల డీల్, రివర్స్ !చెన్నై/ పుదుచ్చేరి/ బెంగళూరు: కరోనా వైరస్ దెబ్బతో చాలా మంది జీవితాలు తల్లకిందులు అయ్యాయి. విలాసవంతమైన గెస్ట్ హౌస్ లు, రిసార్టులు, స్పా, మసాజ్ సెంటర్లు… Read More
డేట్ రాసి పెట్టుకో.. ఐదు రోజుల తర్వాత స్వయంగా రంగంలోకి... సజ్జనార్కు రాజాసింగ్ మరో సవాల్...హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైబరాబాద్ సీపీ సజ్జనార్కు మరోసారి సవాల్ విసిరారు. ఐదు రోజుల్లోగా గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తాన… Read More
చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ వార్నింగ్ .. మతరాజకీయలు చేస్తే పతనం తప్పదుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహం ధ్వంస ఘటనల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే… Read More
ECILలో అప్రెంటిస్ ఉద్యోగాలు..అర్హతలు ఇవే..!ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రె… Read More
0 comments:
Post a Comment