కరోనా వైరస్ నివారణలో ఏపీ ఆదర్శంగా నిలిచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గురుతర బాధ్యత అప్పగించింది. కరోనా వైరస్ వాక్సిన్ కోసం డ్రై రన్ కోసం ఎంపిక చేసింది. నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒక్కటి అనే సంగతి తెలిసిందే. దీంతో వాక్సిన్ ట్రయల్ రన్కు కృష్ణా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37P9dVZ
Saturday, December 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment