ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ వెంటనే సమావేశ పరచాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై గల అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ కార్పొరేటర్లతో కలిసి నేతలు ఆందోళన చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన కార్పొరేటర్లను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nQuAvI
గ్రేటర్ కౌన్సిల్ సమావేశపరచండి.. బీజేపీ నేతల డిమాండ్
Related Posts:
మండలిలో బిజెపి వర్సెస్ టిడిపి : తీర్మాన కాపీలు చింపివేత...!ఏపి శాసనసభలో కొత్త దృశ్యం కనిపించింది. టిడిపి వర్సెస్ బిజెపి అన్నట్లు గా సభ్యులు తల పడ్డారు. ఏపికి అన్యాయం పై అధికార పార్టీ టిడిపి ఓ తీర్మాన… Read More
ఓట్ ఫర్ నోట్ కేసులో కదలిక..! వేం నరేందర్ రెడ్డికి నోటీసులు..!!హైదరాబాద్: ఓటుకు నోటు కేసు మళ్లీ తెరమీదకు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి ఇంటి కి ఈడీ అధికారులు తన నివాసాని… Read More
హోదా కోసం హోరెత్తిన ఏపి : అన్ని చోట్లా బంద్ ప్రభావం : ఒక్కటైన ఉద్యమకారులు..ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీలు నెరవేర్చాలంటూ బంద్ కు పిలుపునిచ్చారు. ఏపి లోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ బంద్ ప్రభావం కనిపించింది. హోదా సాధాన సమి… Read More
అదొక్కటే మినహా: బడ్జెట్పై రాహుల్, మన్మోహన్, శశిథరూర్ ఏమన్నారంటే?న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పైన సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, ఉద్యోగాలు, అసంఘటిత కార్మికులు, రెండు … Read More
బెంగళూరులో కుప్పకూలిన యుద్ధ విమానం...ఇద్దరు పైలట్లు మృతిబెంగళూరు: బెంగళూరులో విమాన ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయంలో ఈ దుర్ఘటన… Read More
0 comments:
Post a Comment