Wednesday, December 23, 2020

ఏపీలో కొత్తగా 379 కరోనా కేసులు... మరో ముగ్గురి మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల ఉధృతి తగ్గినట్లే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,718కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38t1Qmd

Related Posts:

0 comments:

Post a Comment