ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉధృతి తగ్గినట్లే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,718కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38t1Qmd
ఏపీలో కొత్తగా 379 కరోనా కేసులు... మరో ముగ్గురి మృతి...
Related Posts:
బలవంతంగా సున్తీ చేశారు...రాజస్థాన్లో కేసు పెట్టిన తల్లిరాజస్థాన్ లో ఓ బాలునికి సున్తి చేసి బలవంతపు మత మార్పిడి చేశారని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో పాటు బాలుడి తల్లిని చెల్లిని సైతం లైంగిక … Read More
ఎండకు బ్లాస్ట్ అయిన అయిల్ ట్యాంకర్ ...మండుతున్న ఎండలకు మనుష్యులు విలవిలలాడుతున్నారు. బయటకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు తలెత్తాయి. ఎండలకు పక్షులు ,జంతువులు సైతం తల్లడిల్లుతున్… Read More
ఆ 2 వేల కేసులను తిరిగి విచారించండి, ప్రత్యేక విభాగం కూడా : హెచ్చార్సీకి అడ్వకేట్ కంప్లైంట్హైదరాబాద్ : బొమ్మాలరామారం ఘటనతో ఉలిక్కిపడిన తెలంగాణ రాష్ట్రం .. గతంలో జరిగిన కిడ్నాప్లపై ఆందోళన చెందుతోంది. ఆ బాలికల మిస్సింగ్కు సైకో శ్రీనివాస్తో … Read More
ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ : 9న ఆర్టీసీ ఎండీ, కమిషనర్కు జేఏసీ నోటీసుఅమరావతి : ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న ఆర్టీసీ ఎండీ, కార… Read More
బొందుగాళ్లు వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే, మరోసారి రిపిట్ కాకుండా చూసుకొండి : కేసీఆర్కు ఈసీ వార్నింగ్న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన 'హిందుగాళ్లు బొందుగాళ్లు‘ కామెంట్ పై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హ… Read More
0 comments:
Post a Comment