హైదరాబాద్: ఆయనో కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యంగా సోనియా గాంధీకి పరమ భక్తుడు కానీ, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోనియా గాంధీకి గుడి కూడా కట్టిన మాజీ మంత్రి శంకర్రావు.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీనే మరోసారి ప్రధాని కావాలని కోరుకోవడం గమనార్హం. మీషా ఘోషల్ ట్రెడిషినల్ లుక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JfhysB
2024లోనూ నరేంద్ర మోడీదే అధికారం, భారతరత్న ఇవ్వాలి: కాంగ్రెస్ నేత శంకర్రావు సంచలనం
Related Posts:
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని చెప్పలేదు: కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మాజీ ప్రధాని !బెంగళూరు: కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని తాను కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరకు వెళ్లలేదని జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవ… Read More
2021కి పోలవరం పూర్తి: పనుల పైన నిపుణుల ఆడిటింగ్..సీఎం జగన్..!ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ తొలి సారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారానికి..వాస్తవ ప… Read More
శుక్రవారం నాడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. ధరలు తగ్గే ఛాన్స్ ఉన్నవి ఇవే..!ఢిల్లీ : కేంద్ర బడ్జెట్కు మరో రెండు వారాల సమయముంది. ఆ క్రమంలో శుక్రవారం (21.06.2019) నాడు జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయ… Read More
వ్యాపారాలు కావాలి..రాజకీయాలూ కావాలి..! విలువలతో మాకేంటి పని అంటున్న టీడిపి ఎంపీలు..!!అమరావతి/హైదరాబాద్ : నిన్నటి వరకూ పార్టీని అడ్డంపెట్టుకుని అందలం ఎక్కిన టీడిపి నేతలు ఇప్పుడు స్వలాభాలకోసం పార్టీని ఏకాకిని చేస్తున్నారు. ఏ పార్టీ నైతే … Read More
హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడిన బస్సు 25 మంది మృతి....హిమచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హిల్ స్టేషన్లో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 2… Read More
0 comments:
Post a Comment